Logo Raju's Resource Hub

భారతదేశ చరిత్ర

కథాకళి

కథాకళి అంటే నృత్యం ద్వారా ఒక నాటకాన్ని ప్రదర్శించడం. ఇది కేరళ రాష్ట్రానికి చెందిన నాట్యరూపం. ఇందులో నేత్రా చలనాలు, ఆహార్యం ప్రధానంగా నర్తిస్తారు. ఇందులో రామాయణం, మహాభారతం మొదలైన ఇతిహాసాల నుంచి మరియు పురాణాలనుంచి పాత్రలను ప్రదర్శిస్తారు. ఈ కళ వివిధ రకాలైన రంగులతో దేదీప్యమానంగా ఉంటుంది. కళాకారులు ధగ ధగ మెరిసే ఆభరణాలు, కిరీటాలు, దుస్తులతో ఆకట్టుకుంటారు. వివిధ రకాలైన పాత్రలకు అనుగుణంగాఅలంకరణ చేసుకుంటారు. మానవులు, దేవతలు, రాక్షసులు మొదలగు రూపాలను ప్రదర్శించడానికి తగిన […]

కథాకళి Read More »

కూచిపూడి

కూచిపూడి నృత్యము, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక దక్షిణ భారతీయ నాట్యం. ఇది భారతదేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన నాట్యకళ. ఈ నాట్యం కృష్ణా జిల్లాలో దివి తాలూకాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించింది ఇది ఆంధ్రుల సాంస్కృతిక వైభవానికి చిహ్నం. దీనిని సిద్ధేంద్ర యోగి ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చాడు. ఈ నాట్యంలో అభినయానికి, భావప్రకటనకు ప్రాధాన్యం ఇస్తారు. ఇది సంగీతపరమైన నాటకకళ. క్రీ పూ 2వ శతాబ్దంలో ఈ ప్రాంతము లోని బ్రాహ్మణులు ఈ

కూచిపూడి Read More »

భరతనాట్యం

భరతనాట్యం దక్షిణ భారతేదేశపు ఒక శాస్త్రీయ నృత్య విధానం. భరతముని నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందినది. ఇందులో అలరింపు, వర్ణం, పదం, తిల్లాన వంటి అంశాలుంటాయి. ఈ నాట్యం ఎక్కువగా దేవాలయాలలో ప్రదర్శించేవారు. భావం, రాగం, తాళం – ఈ మూడు ప్రాథమిక నృత్య కళాంశాలనూ భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. సాధారణంగా భరతనాట్యంలో నియమాలు కఠినంగా ఉంటాయి. పురాతన దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య

భరతనాట్యం Read More »

National Symbols, India

National Flag ……………Three Color Flag ………………  National Emblem …………… Four Lions (Asoka Stupam)……………  National calendar…………… Saka calendar ……………Saka calendar National anthem …………… Janaganamana …………… Janaganamana National song…………… Vandemataram Vandemataram Oath of allegiance …………… National Pledge…………… National Pledge National Flower ……………Indian Lotus…………… National River ……………Ganga River……………  National Tree ……………Banyan …………… …………. National Animal ……………Royal Bengal Tiger……………  National Fruit ……………Mango …………………………….. National aquatic animal……………River

National Symbols, India Read More »

India States, Capitals, Languages

State Andra Pradesh ………. Capital Hyderabad ………. Telugu and Urdu State Arunachal Pradesh ………. Capital Itanager ………. Miji, Apotanji, Merdukpen, Tagin,Adi, Honpa, Bangini-Nishi. State Assam ………. Capital Dispur ………. Assamese State Bihar ………. Capital Patna ………. Hindi State Chhattisgarh ………. Capital Raipur ………. Hindi State Goa ………. Capital Panaji ………. Marathi and Konkani State Gujarat ………. Capital Gandhinagar ………. Gujarati State Haryana ………. Capital Chandigarh ………. Hindi State Himachal Pradesh ………. Capital Shimla ………. Hindi and Pahari State Mizoram ………. Capital Aizawl ………. Mizo and

India States, Capitals, Languages Read More »

బాణభట్టు

ప్రాచీన భారతదేశ సంస్కృత కవులలో బాణభట్టుది ప్రత్యేకస్థానం. ఇతను బీహార్ రాష్ట్రంలోని చాప్రాజిల్లాలోని ప్రీతికూటంలో జన్మించాడు. క్రీ.శ. 7 వ శతాబ్దానికి చెందినవాడు.బాణుడు మొట్టమొదటి చారిత్రక కావ్య రచయిత. బాణోచ్ఛిష్టం జగత్ సర్వం – బాణుడు వర్ణించనిది ఈ లోకంలో లేదు అనే లోకోక్తి ఇది. ఈ కవి తల్లిదండ్రులు చిత్రభానుడు, రాజదేవి. ఈ కవి చిన్నతనంలోనే తల్లితండ్రులు మరణించటంతో దేశ సంచారం చేస్తూ అనేక మంది పండితులతో పరిచయం చేసుకుని ఆనాటి విద్యాపద్దతులు తెలుసుకుని తన

బాణభట్టు Read More »

కాళిదాసు మహాకవి

సంస్కృత భాషలో కవికుల గురువు, ప్రపంచంలోనే ఆగ్రశ్రేణి కవులలో ఒకరుగా పరిగణించబడుతున్న మహాకవి కాళిదాసు. క్రీ.శ. ప్రధమార్ధం వాడని, 4 వ శతాబ్ధానికి చెందినవాడని విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఉజ్జయినీలోని విక్రమార్కుని ఆస్ధానంలో వాడని, భోజరాజు ఆస్థానంలో వాడని మరికొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఉజ్జయినీలోని విక్కమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకడని చరిత్రకారులు భావిస్తున్నారు. కాళిదాసు రచించిన కావ్యాలలో ప్రధానమైనవి ఋతు సంహారం, రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం. కాళిదాసు రచించిన నాటకాలు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం,

కాళిదాసు మహాకవి Read More »

ఔరంగజేబ్

భారతదేశపు చిట్టచివరి మొగలాయి చక్రవర్తి ఔరంగజేబ్. షాజహాన్ పుత్రులలో మూడవవాడు, ఢిల్లీలో జన్మించాడు. ఇతనికి మతాభిమానం ఎక్కువ. దురహంకారి. సింహాసనం కోసం సొంత సోదరులను హతమార్చిన క్రూరుడు. ఇతని పెద్ద అన్న దారాషుకో ఆధ్యాత్మికపరుడు, పరమత సహనం కలవాడు. రాజ్యం కోసం అన్న దారా, తమ్ముడు మురాద్, ఇంకో అన్నతో చేతులు కలిపి తండ్రిమీదనే దండయాత్ర చేసి తండ్రిని కారాగృహంలో బంధిస్తాడు. దారాను, మురాద్ ను చంపిస్తాడు. ఇంకో అన్నను రాజ్యం నుండి తరిమివేసి 1658 సం.లో

ఔరంగజేబ్ Read More »

షాజహాన్

భారతదేశానికి ఐదవ మొగల్ చక్రవర్తి షాజహాన్. జహంగీరు కుమారుడు. షాజహాన్ అసలు పేరు ఖుర్రమ్. నూర్జహాన్ సోదరుడు అసఫ్ ఖాన్ కుమార్తె ఐన ముంతాజ్ మహల్ ను పెండ్లిచేసుకుంటాడు. ముప్పై సంవత్సరాల పాటు శాంతి భద్రతలను రక్షిస్తూ గొప్ప పరిపాలనా దక్షుడుగా పేరుతెచ్చుకున్నాడు. ఇతని కాలంలోనే మొగల్ సామ్రాజ్యం పతాకస్థాయిలో విస్తరించింది. శిస్తు వసూళ్లు పుష్కలంగా ఉండటంతో రాజ్యం ఐశ్వర్యవంతమైనది. ఇతను గొప్ప కళాపోషకుడు. సుందరమైన భవన నిర్మాణాలు, కళాసాహిత్య పోషణకు ఎక్కువగా ఖర్చుపెట్టాడు. ప్రపంచ ప్రసిద్ధి

షాజహాన్ Read More »

జహంగీర్

భారతదేశపు నాలుగవ మొగలాయి చక్రవర్తి జహంగీర్. ఇతను అక్బర్ కుమారుడు. 1605లో జహంగీర్ పరిపాలన ప్రారంభమయింది. జహంగీర్ కాలంలో పోర్చుగీసువారితో వర్తకవ్యాపారాలు అభివృద్ధి చెందాయి. దేశం కూడా ఆర్థికంగా అభివృద్ధి సాధించింది. న్యాయపాలనకు, కళాపోషణకు, మతసహనానికి పేరుపొందాడు. జహంగీర్ భార్య నూర్జహాన్. ఇతని చిన్నప్పటి ప్రియురాలు. వీరి వివాహానికి అక్బర్ సమ్మతించకపోవటంతో, అక్బర్ మరణానంతరం ఈమెను వివాహం చేసుకున్నాడు. అప్పటికే నూర్జహాన్ కు వివాహమై ఒక కుమార్తె కూడా ఉంది. నూర్జహాన్ స్వతహాగా తెలివితేటలు కలది. తన

జహంగీర్ Read More »

అక్బర్

అక్బర్ భారతదేశాన్ని పాలించిన మూడవ చక్రవర్తి. ఇతను మొగల్ రాజ్య స్థాపకుడైన బాబర్ మనుమడు, హుమయూన్ కుమారుడు. తండ్రి మరణానంతరం చిన్నతనంలోనే 1556 సం.లో తన 13వ ఏట సింహాసనం అధిష్టిస్తాడు. అప్పటికి రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉండేది. తన మంత్రి బైరాం ఘాన్ సహాయంతో అల్లర్లను అణచివేశాడు. అక్బర్ యువకుడై పూర్తిగా రాజ్యాధికారం చేపట్టేదాకా బైరాంఖాన్ దే పెత్తనమంతా. అక్బర్ రెండవ పానిపట్ యుద్ధంలో హేమూని జయించాడు. 1576 సం.లో హల్దీఘాట్ వద్ద రాణా ప్రతాపసింహుణ్ణి జయిస్తాడు.

అక్బర్ Read More »

హుమయూన్

భారతదేశానికి హుమయూన్ రెండవ మొగల్ చక్రవర్తి. ఇతని పరిపాలనా కాలం క్రీ.శకం 1530 నుండి 1556 వరకు. 1530 సం.లో తన 23వ ఏట మొగల్ సింహాసనాన్ని అధిష్టించాడు. సూర్ వంశీయుడైన షేర్షా చేతిలో ఓడిపొయి దేశం విడిచి పోయాడు. ఈ సమయంలో ఇతని భార్యకు అక్బర్ జన్మిస్తాడు. 1555 సంలో పర్షియా రాజు సాయంతో అప్పటి ఢిల్లీ పరిపాలకుడు షెర్షా వంశీయుడైన ఆదిల్ నూర్ ను, ఇతని మంత్రి హేమూను జయించి తిరిగి ఢిల్లీ పిఠం

హుమయూన్ Read More »

బాబర్

భారతదేశంలో మొగల్ సామ్రాజ్యానికి పునాది వేసినవాడు బాబర్. ఇతని తల్లివైపు వారు ప్రపంచంలోనే అత్యంత క్రూరుడుగా పేరుపొందిన చెంఘీజ్ ఖాన్ వంశానికి చెందినవారు. తండ్రి వైపువారు తైమూర్ వారసులకు చెందినవారు. బాబర్ చిన్నతనంలోనే సామర్కండ్ రాజై తన ప్రతిభతో తన సామ్రాజ్యాన్ని కాందహార్ వరకు వ్యాపింపచేశాడు. అప్పటికి భారతదేశాన్ని ఇబ్రహీం లోడి పరిపాలిస్తున్నాడు. అప్పటి పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ ఇబ్రహింలోడీ మీద తిరుగుబాటు ప్రకటించి బాబర్ ను భారతదేశానికి ఆహ్వానిస్తాడు. బాబర్ తన సైన్యంతో భారతదేశంలోకి

బాబర్ Read More »

భారతదేశం – ముస్లింల పరిపాలన

ఆఫ్గనిస్తాన్ కు చెందిన మొహమద్ గజనీ మొదటగా భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేసాడు కాని రాజ్యస్థాపన చేయలేదు.ఇతని దండయాత్ర మెదటిగా క్రీ.శ.1001లో ప్రారంభమైంది. తొలిసారిగా నేటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ల మీద దండయాత్ర చేసి ఆక్రమించుకున్నాడు. తరువాత 1005లోను, 1006లోను, 1013లోను, 1014లో స్థానేశ్వమీద 1015లో కాశ్మీర్ మీద 1018లో మధుర మీద 1025లో సోమనాధ్ పాలకుడు భీమ మీద దాడి చేసి పోమనాథ దేవాలయాన్ని థ్యంసం చేయటమే కాకుండా అప్పట్లోనే 2 మిలియన్ల

భారతదేశం – ముస్లింల పరిపాలన Read More »

శ్రీ హర్షుడు..హర్షవర్ధనుడు

శ్రీ హర్షుడుని హర్షవర్ధనుడు అని కూడా అంటారు. మొట్టమొదట స్థానేశ్వర్యం రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. తరువాత క్రీ.శ.606 వ సం.లో తన రాజధానిని కన్యాకుబ్జంలో ఏర్పాటు చేసుకున్నాడు.ఉత్తర భారతంలో హిమాలయా పర్వత పాదాలనుండి దక్షిణాన నర్మదా నదివరకు, పశ్చిమాన వల్లభి నుండి తూర్పున గంజాం వరకుగల ప్రాంతాలను తన ఏలుబడిలోనికి తెచ్చుకొని పరిపాలించిన మహాచక్రవర్తి శ్రీహర్షుడు.హర్షుని యంత్రాంగం పటిష్టమైనది. పరిపాలనలో ప్రధానోద్యోగి ‘మహాసంధి విగ్రహాధికారి’. ఇతర సిబ్బంది ఇతనికి సహాయం చేస్తారు. రాష్ట్రపాల రాజప్రతినిధుల ద్వారా జరిగేది.

శ్రీ హర్షుడు..హర్షవర్ధనుడు Read More »

సముద్రగుప్తుడు

భారతదేశాన్ని పాలించిన గుప్తరాజ వంశీయులలో ప్రముఖ చక్రవర్తి సముద్రగుప్తుడు. క్రీ.శం.330 నుండి 375 వరకు ఈయన పరిపాలన సాగింది. తన తండ్రి ఒకటవ చంద్రగుప్తుని తరువాత క్రీ.శ.330 సం.లో పట్టాభిషక్తుడైనాడు.పరాక్రమవంతుడు, వీరుడైన సముద్రగుప్తుడు ఉత్తరభారత దేశాన్ని జయించి దక్షిణిపథంవైపు తిరిగాడు. అప్పట్లో వేంగి దేశాన్ని హస్తివర్మ, కాంచీపురాన్ని విష్ణుగోపుడు పరిపాలించేవారు. వీరిని కూడా జయించాడు.సముద్రగుప్తుడు అశ్వమేధయాగం చేశాడని దానికి గుర్తుగా బంగారు నాణాలను ముద్రించి వాటిపై రాజాధి రాజ, అప్రతిహత యోధానుయోధ అని తన బిరుదనామాలు చెక్కించాడని

సముద్రగుప్తుడు Read More »

శ్రీకృష్ణ దేవరాయలు

1336 సంవత్సరంలో విద్యారణ్య స్వామి ఆశీస్సులతో కాకతీయ ప్రతాపరుద్రుని సుబేదారు ఐన హరిహర రాయలుచే తుంగభద్రా నదీ తీరంలో స్థాపించబడ్డది విజయనగర సామ్రాజ్యం.వీరిలో తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు ప్రముఖుడు. ఇతని పరిపాలనా కాలం 1509 సం. నుండి 1530 సంవత్సరం వరకు. పరిపాలనా కాలం తక్కువైననూ కళలను, సాహిత్యాన్ని పోషించిన వాడుగా పేరు తెచ్చుకున్నాడు. గొప్ప యుద్దవీరుడు కూడా. ఇతని తండ్రి తుళువ నరసనాయకుడు, తల్లి నాగలా దేవి. 17 జనవరి 1471 సంవత్సరంలో హంపిలో

శ్రీకృష్ణ దేవరాయలు Read More »

రంజిత్ సింగ్

పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్. సిక్కురాజ్య కూటమిలో సుకార్ చకియా శాఖకు నాయకుడు. తన ప్రతిభతో ఆఫ్గన్ రాజు జమాన్షాను ఓడించి 1799 సం.లో లాహోర్ ను తన రాజ్యంలో కలుపుకున్నాడు.1822 సం.లో అమృత్ సర్ ను జయించి రెండు సిక్కు రాజధానులను తన ఆధిపత్యంలోనికి తెచ్చుకున్నాడు.ఇతని రాజ్యం ఉత్తరాన కాశ్మీర్ వరకూ, పశ్చిమాన ముల్తాన్ వరకు, వాయువ్యంలో పెషావర్ వరకు విస్తరించింది.తన సైనికులకు విదేశీ నిపుణలచే శిక్షణ ఇప్పంచి బలపరచుకున్నాడు. పంజాబీ భాషను పోషించుటయే గాక

రంజిత్ సింగ్ Read More »

రాజరాజ చోళుడు

చోళ రాజవంశ చక్రవర్తులలో ప్రముఖుడు రాజరాజ చోళుడు. క్రీ.శ. 985 సం.లో తంజావూరు (నేటి తమిళనాడులోని) రాజధానిగా చోళ సింహాసనాన్ని అధిష్టించి 1018 సం. దాకా పరిపాలించాడు.చేర, పాండ్య, తూర్పు చాళుక్య (వేంగి), ఓఢ్ర దేశాలను జయించి బెంగాల్ నుండి సింహళం వరకు తన ఆధిపత్యంలోనికి తెచ్చుకున్నాడు. రాజరాజ చోళుడు దేశ భాషలను ఆదరించి, స్థానికసంస్కృతులను ఆదరించి, దేవాలయ వాస్తు శిల్ప కళను పోషించి పేరుపొందాడు. తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇతని కాలంలో నిర్మించినదే. రాజరాజ చోళుని పరిపాలనలో

రాజరాజ చోళుడు Read More »

రెండవ ప్రతాప రుద్రుడు

కాకతీయ రాణి రుద్రమ దేవి మనుమడు. రుద్రమదేవికి పుత్ర సంతానం లేకపోవటంతో పెద్ద కుమార్తె ముమ్మడమ్మ పుత్రుడైన ప్రతాప రుద్రుని దత్తపుత్రునిగా స్వీకరించింది. ఇతని తండ్రి మహాదేవరాయలు. రుద్రమదేవి మరణానంతరం 1295 లో సింహాసనం అధిష్టించాడు. అప్పటికి ఇతని వయస్సు 35 సంవత్సరాలు. పరిపాలనా విధానాన్ని కట్టుదిట్టం చేసి 77 గురు నాయకులు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల పరిపాలనా బాధ్యతలను వారికి అప్పగించాడు. ప్రతారుద్రుని సైన్యం చాలా శక్తివంతమైనది. ఢిల్లీ నుండి అల్లావుద్దీన్ ఖల్జీ ఏడు

రెండవ ప్రతాప రుద్రుడు Read More »

పృధ్వీరాజ్

ఢిల్లీని కేంద్రంగా పాలించిన చివరి హిందూ రాజు. పృధ్వీరాజు చౌహాన్ వంశీయుడు. క్రీ.శ. 1179 సం.లో సింహాసనం అధిష్టించాడు. అప్పట్లో కనౌజ్ ను పరిపాలిస్తున్న జయచంద్రుని కుమార్తె రాణీ సంయుక్తను అపహరించి వివాహమాడాడు. ఘోరీ మహ్మద్ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు స్థానేశ్వరానికి సమీపంలో ఉన్న తరాయి అనే ప్రాంతం వద్ద రాజపుత్ర యోధుల సాయంతో ఘోరీ మహ్మద్ సేనలను ఒడించాడు. కానీ తరువాత సంవత్సరం ఘోరీ మహ్మద్ దాదాపు 1,20,000 సైన్యంతో దండెత్తి వచ్చినపుడు ఓడిపోయి

పృధ్వీరాజ్ Read More »

Raja Purushotham, Porus, Puru….. పురుషోత్తముడు

పురుషోత్తముడు…. దేశభక్తుడు, పరాక్రమశాలి. క్రీస్తు పూర్వం 256-323 మధ్యకాలంలో గ్రీకు దేశంలోని మాసిడోనియా రాజైన అలగ్జాండర్ ప్రపంచాన్నంతటిని జయించాలని దండయాత్రలు చేస్తూ భారతదేశంలోకి ప్రవేశించిన తరువాత జీలం నది ఒడ్డున అలగ్జాండర్ సేనలతో యుద్ధం చేసాడు. కానీ ఓడిపోవటం జరిగింది. ఐతే అలగ్జాండర్ పురుషోత్తముని పరాక్రమాన్ని మెచ్చుకుని ఇతని రాజ్యం ఇతనికి ఇచ్చాడు. ఇతని రాజ్యం పంజాబ్ లోని జీలం – చీనాబ్ నదుల మధ్య ప్రాంతమని గ్రీకు రచనల బట్టి తెలుస్తుంది. పురుషోత్తమునికే పూరువు, పోరస్

Raja Purushotham, Porus, Puru….. పురుషోత్తముడు Read More »

గణపతి దేవుడు

గణపతి దేవుడు కాకతీయ చక్రవర్తి. 1999 నుండి 1262 వరకు ఒరుగల్లు (నేటి వరంగల్) ను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఇతను గొప్ప వీరుడు కూడా. వెలనాటి పృధ్వీశ్వరునని, నెల్లూరు పాలకుడు తమ్ముసిద్దిని, తూర్పు గాంగ రాజైన అనియంక భీముణ్ణి, కంచి పాలకుడు రాజేంద్రచోళున్ని జయించాడు. దాదాపు తెలుగు ప్రాంతాలన్నిటిని తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. ఒకటవ ప్రతాప రుద్రుడు ప్రారంభించిన ఓరుగల్లు కోటను పూర్తిచేశాడు. గణపతి దేవుని భార్య సోమలా దేవి. ఇతనికు కుమారులు లేరు. తన

గణపతి దేవుడు Read More »

గౌతమీపుత్ర శాతకర్ణి

ఆంధ్రదేశాన్ని పరిపాలించి శాతవాహన రాజులలో పేరుగాంచినవాడు శాతవాహన రాజులలో 28వ వాడు గౌతమీపుత్ర శాతకర్ణి తల్లికి గౌరవస్థానం ఇచ్చి తల్లి పేరైన గౌతమిని తన పేరు ముందు చేర్చుకున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి క్రీ.శ. రెండవ శతాబ్దానికి చెందినవాడు. భారతదేశానికి వాయువ్య దిశనుండి వచ్చిన మధ్య ఆసియా తెగవారైన కుషాణులను, శక, పహ్లవులను, యవనులను జయించి తెలుగు రాజ్యాన్ని సుస్థిరం చేశాడు.ఈయన తల్లి గౌతమీ బాలశ్రీ శాతకర్ణిని ‘శాతవాహన కీర్తి వైభవ పునరుద్ధారకుడు’ క్షత్రీయ గర్వాపహారకుడు, అసమాన బ్రాహ్మణుడు

గౌతమీపుత్ర శాతకర్ణి Read More »

చంద్రగుప్త విక్రమాదిత్యుడు

భారతీయ మహా చక్రవర్తులలో గుప్తవంశానికి చెందిన చంద్రగుప్త విక్రమాదిత్యడు ఒకడు. భారతదేశ చరిత్రలో గుప్తుల పరిపాలనను స్వర్ణయుగంగా చెబుతారు. గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి చంద్రగుప్తుని కుమారుడు సముద్రగుప్తుడు. ఈ సముద్రగుప్తుని కుమారుడే చంద్రగుప్త విక్రమాదిత్యుడు. క్రీ.శకం 375 నుండి 413 వరకు సుమారు 38 సంవత్సరాలపాటు ఈయన పరిపాలన సాగింది.ఇతని రాజ్యం పశ్చిమాన అరేబియా సముద్రం వరకూ వ్యాపించటంతో విదేశాలతో సంభంధాలు పెరిగాయి. చంద్రగుప్తుని రాజ్యకాలంలో గుప్త సామ్రాజ్యం అత్యున్నత స్థితిని పొందింది. ప్రఖ్యాత చైనా

చంద్రగుప్త విక్రమాదిత్యుడు Read More »

చంద్రగుప్త మౌర్యుడు

మగధ రాజ్యాన్ని పరిపాలించే నందరాజులచే అవమానించబడ్డ మహాజ్ఞాని, విద్యాంసుడు, పండితుడు ఐన చాణుక్యుని సాయంతో మౌర్య సామ్రాజ్యానికి చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాడు. క్రీ.శ. 313లో పట్టాభిషక్తుడయ్యాడు.నందవంశానికి చెందిన మహాపద్మనందునికి ముర అనే శూద్ర స్త్రీ వలన జన్మించాడంటారు. ముర పుత్రుడు కావటంవలన మౌర్య అనే పేరువచ్చింది. క్రీ.పూర్యం 340 సం.లో పాటలీపుత్రంలో జన్మించాడు. ఇతను తన తల్లి పేరుమీదుగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతని రాజధాని నగరం పాటలీపుత్రం (బీహార్ లోని నేటి పాట్నా). ఈ చక్రవర్తి

చంద్రగుప్త మౌర్యుడు Read More »

ఛత్రపతి శివాజీ

ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర రాజ్య స్థాపకుడు మహావీరుడు శివాజీ.బీజపూర్ సంస్థానంలో జాగీర్దార్ గా పనిచేసిన షాజీ భాంస్లే ఇతని తండ్రి. జిజియాబాయ్ శివాజీ తల్లి. జిజియా బాయి గొప్ప దైవ భక్తురాలు. చిన్నతనంలో తల్లి ద్వారా చెప్పబడిన పురాణ కథలు, వీరగాధలు విని శివాజీ ప్రభావితుడయ్యాడు. శివాజీ 19 ఫిబ్రవరి 1630 సంవత్సరంలో జన్మించాడుహిందువులు ముస్లింల కొలువులో పనిచేయడం ఇష్టంలేక వారిని దాస్య విముక్తులను చేయటానికి, హిందూ ధర్మం కాపాడాటానికి జీవితాంతం కృషి చేసాడు.1646 సం.లో శివాజీ 17వ

ఛత్రపతి శివాజీ Read More »

అశోక చక్రవర్తి

భారతదేశ చక్రవర్తులలో ఆగ్రగణ్యుడు అశోక చక్రవర్తి. ఇతను మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుని మనుమడు. బింబిసారుని పుత్రుడు. ఇతని పరిపాలన క్రీ.పూర్వం 268 సం.నుండి 232 సం.దాకా సాగింది. దాదాపు భారతదేశమంతా (తమిళనాడు, కేరళ, కర్ణాటకలలోని కొన్ని ప్రాంతాలు తప్ప) అశోకుని ఏలుబడిలోకి వచ్చింది. అశోకుని కాలంలో భారతదేశం ఉన్నత స్థితికి చేరుకుంది.అశోకుని రాజధాని పాటలీపుత్రం (ప్రస్తుతం పాట్నా). అశోకుడు ప్రధమంలో హిందూ మతాభిమాని. చాలా పరాక్రమవంతుడు. తాత చంద్రగుప్తుని శౌర్య పరాక్రమాలకు వారసుడు. తన పరాక్రమంతో

అశోక చక్రవర్తి Read More »

పాపికొండలు (Papikondalu)

పాపికొండలు తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వతశ్రేణి. పాపికొండలు ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్ఛిమగోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్నవి. ఎక్కువభాగం తూర్పు, మరియు పశ్ఛిమగోదావరి జిల్లాలలో ఉన్నవి. ప్రశాంతమైన, సుందరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం పాపికొండల సొంతం. పాపికొండలలోని చెట్లు ఆకులు రాల్చవు. కొండలు, జలపాతాలతో పూర్తిగా గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఎండాకాలంలో చల్లగా ఉండటం చేత దీనిని ఆంధ్రా కాశ్మీరం అంటారు. పాపికొండల అడవులలో పెద్దపులులు, నల్లపులులు, అడవిదున్నలు, నక్కలు, తోడేళ్లు, జింకలు, కోతులు,

పాపికొండలు (Papikondalu) Read More »

Rabindranath Tagore – Creator of Our National Anthem

Rabindranath Tagore, who wrote the National Anthem of India, was a man of numerous talents. He is referred to the world around as a Bengali artist, arranger, visual craftsman, Brahmo Samaj logician, writer, painter, and a dramatist.   Rabindranath Tagore was born on seventh May 1861 to Sarada and Debendranath Tagore, in the Jorasanko manor

Rabindranath Tagore – Creator of Our National Anthem Read More »

Google ad
Google ad
Scroll to Top