భారతదేశ చరిత్ర

Muharram (మొహర్రం)

Muharram is celebrated as New Year’s Day among the Muslim community across the globe. However, the Shias mourn on this day while Sunnis observe fasting for the entire day. Significance Of The Festival The Shia Muslim community mourns the demise of Hussain Ibn Ali, the son of Ali and the grandson of Prophet Muhammad from the …

Muharram (మొహర్రం) Read More »

విప్లవవీరులు – భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్

లాలా లజపత్ రాయ్ ని కొట్టినందుకు ప్రతీకారంగా లాహోర్ ఎస్పీపై కాల్పులు జరిపారు భగత్ సింగ్, ఆయన సహచరులు. ఎస్పీ బదులు అదనపు ఎస్పీ శాండర్స్ మరణించారు. ఆ సమయానికి తప్పించుకున్న భగత్ సింగ్ బృందం తర్వాత కొద్దికాలానికి దిల్లీ అసెంబ్లీలో భయపెట్టడానికి తక్కువ తీవ్రత గల బాంబు విసిరి దొరికిపోయింది. శాండర్స్ కేసును తిరగదోడిన ఆంగ్లేయ సర్కారు విచారించి… మరణశిక్ష విధించింది. తమను మామూలు నేరస్థులకు చేసినట్లుగా తాడుకు కట్టి ఉరితీయ వద్దని, రాజకీయ ఖైదీలం …

విప్లవవీరులు – భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ Read More »

ఉప్పు సత్యాగ్రహం

ఉప్పు సత్యాగ్రహం అనగానే ఆంగ్లేయులు అవహేళన చేశారు. పిల్లచేష్టలంటూ పగలబడి నవ్వారు. కాంగ్రెస్ సీనియర్లు సైతం ఇదేం ఉద్యమమంటూ మహాత్ముడిని అనుమానించారు. వద్దని వారించారు. 61 ఏళ్ల ఆయన మాత్రం 386 కిలోమీటర్ల పాదయాత్రకు బయల్దేరారు. ఉప్పు ఉప్పెనలా మారితే… నవ్విన నోళ్లే మూతబడ్డాయి. వద్దన్నవారే వెంటవచ్చారు. గాంధీజీ ఉప్పును ఎంచుకోవటానికి నేపథ్యముంది. భారత్ నుంచి వివిధ ముడి సరకులు తీసుకొని లండన్ వెళ్లిన ఓడలు కొన్ని తిరిగివచ్చేప్పుడు ఖాళీగా రావాల్సి వచ్చేది. అలా రావటంతో నష్టమేగాకుండా… …

ఉప్పు సత్యాగ్రహం Read More »

వి.పి.సింగ్

వి.పి.సింగ్ (1931–2008) వి.పి.సింగ్ గారి పూర్తి పేరు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అలహాబాద్ దగ్గరలో ఉన్న ఒక చిన్న జమీందారు కుటుంబంలో జన్మించిన సింగ్ గారు తమ దగ్గర బంధువులు మండా సంస్థాన రాజ కుటుంబానికి దత్తత వెళ్లారు. దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థలలో పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు అభ్యసించారు. వి.పి.సింగ్ చిన్నతనం లో చాలా సిగ్గరి , రాజ సంప్రదాయం ప్రకారం గుఱ్ఱపు స్వారీ, ఖడ్గ యుద్ధం లో …

వి.పి.సింగ్ Read More »

అటల్ బిహారీ వాజపేయి

అటల్ బిహారీ వాజపేయి(1924–2018) భారత దేశ వికాస్ పురుషుడిగా ,భారత దేశ రాజకీయ బిష్మ పితామహుడు గా దేశవ్యాప్తంగా కీర్తింప బడుతున్న అటల్ బిహారీ వాజపేయి గారు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పట్టణంలో జన్మించారు, వీరి స్వస్థలం మాత్రం ఆగ్రా నగరం దగ్గర లో ఉన్న బాటేశ్వర్ గ్రామం. ప్రాథమిక నుంచి డిగ్రీ వరకు గ్వాలియర్ నగరంలో పూర్తి చేసి పోస్టుగ్రాడ్యుయేషన్ ను లక్నోలో పూర్తి చేశారు. చిన్నతనంలోనే ఆర్ ఎస్ ఎస్ పట్ల ఆకర్షితుడై సంఘ …

అటల్ బిహారీ వాజపేయి Read More »

చంద్రశేఖర్

చంద్రశేఖర్ (1927–2007) చంద్రశేఖర్ గారి పూర్తి పేరు చంద్రశేఖర్ సింగ్ , ఇబ్రహీంపట్టి గ్రామం బలియా జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నతనం నుంచే తెలివైన విద్యార్థి కావడంతో ప్రభుత్వం నుంచి ఉపకరవేతనాలతో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసి కొంత కాలం సోషలిస్టు పత్రికలో జర్నలిస్ట్ గా ఉద్యోగం చేశారు. వీరి రాజకీయ గురువు సోషలిస్టు దిగ్గజం ఆచార్య నరేంద్ర దేవ్ గారు విశ్వవిద్యాలయం లో కూడా వీరికి ఆచార్యులు. పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న సమయంలో …

చంద్రశేఖర్ Read More »

మొరార్జీ దేశాయ్

మొరార్జీ దేశాయ్(1896–1995) మొరార్జీ దేశాయ్ గారి పూర్తి పేరు మొరార్జీ రాంచోడ్జి దేశాయ్, దేశాయ్ గారు పూర్వ బొంబాయి ప్రొవిన్సులో ఉన్న బుల్సర్ జిల్లా భాదేలి గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి గారు గ్రామంలో పేరున్న పండితులు మరియు ఉపాధ్యాయులు. బొంబాయి లోని విల్సన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి , ప్రతిష్టాత్మక ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్ష లో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్ గా నియమితులయ్యారు, 1930లో జరిగిన గోద్రా అల్లర్ల కు జిల్లా …

మొరార్జీ దేశాయ్ Read More »

వి.వి.గిరి

వి.వి.గిరి(1894–1980) వి.వి.గిరి గా పేరొందిన వరహగిరి వెంకటగిరి గారు ఒరిస్సాలో ఉన్న బరంపూర్ లో జన్మించారు. తల్లిదండ్రులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఐర్లాండ్ దేశంలో న్యాయ విద్యను పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చి కొంతకాలం న్యాయ వాదిగా పనిచేసారు. ఐర్లాండ్ లో చదువుతున్న సమయంలో గాంధీజీ ప్రేరణతో దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం సంఘీభావం గా అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘాల …

వి.వి.గిరి Read More »

రిపబ్లిక్ డే తొలి పరేడ్ ఎప్పుడు జరిగింది, ఎన్ని మైళ్లు సాగింది

గణతంత్ర దినోత్సవం ఏంటి, దానిని ఎందుకు జరుపుకుంటారు? భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. తర్వాత 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలైంది. దీని ప్రకారం భారత్ ప్రజాస్వామ్య, సర్వసత్తాక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అందుకే, ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుంటారు. గణతంత్ర దినోత్సవం జరిపే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది? దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించడంతోపాటూ, …

రిపబ్లిక్ డే తొలి పరేడ్ ఎప్పుడు జరిగింది, ఎన్ని మైళ్లు సాగింది Read More »

Sadbhavana Diwas is Celebrated on Rajiv Gandhi (Former Prime Minister of India) Birth Anniversary

At 40, Mr. Rajiv Gandhi was the youngest Prime Minister of India, perhaps even one of the youngest elected heads of Government in the world. His mother, Smt. Indira Gandhi, was eight years older when she first became Prime Minister in 1966. His illustrious grandfather, Pt. Jawaharlal Nehru, was 58 when he started the long …

Sadbhavana Diwas is Celebrated on Rajiv Gandhi (Former Prime Minister of India) Birth Anniversary Read More »

Capitals of all states in India

Here is a map of New India. Do you know some states have more than 1 capital? YES!!! They have. The states having more than one capital are as follows: Goa, Jammu and Kashmir, Uttarakhand, Himachal Pradesh, Andhra Pradesh and Maharashtra. States and their capitals: 1 Andhra Pradesh Amaravathi, Visakhapatnam, Karnool 2 Arunachal Pradesh Itanagar …

Capitals of all states in India Read More »

Indian Prime Minister’s Residence

The Prime minister’s residence is 7 lok Kalyan Marg New Delhi . It is complex of 5 banglows . So 7, Lok Kalyan Marg (formerly 7, Race Course Road) is the official residence and principal workplace of the Prime Minister of India. Situated on Lok Kalyan Marg, New Delhi, the official name of the PM’s residence complex is Panchavati. It is spread over 12 …

Indian Prime Minister’s Residence Read More »

లాల్ బహదూర్ శాస్త్రి

మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రిల పేర్లు ప్రముఖంగా వినిపించినా పార్టీలో ఎక్కువ మద్దతు శాస్త్రి గారికే దక్కింది. మొరార్జీ దర్పం, సహనలేమి ఇందుకు కారణమని కొందరు అనుకున్నా, శాస్త్రిగారి లౌక్యం, మృదుస్వభావం, నీతి సరైన కారణాలని నమ్మిన వారూ లేకపోలేదు. శాస్త్రిగారి అందరినీ కలుపుకుపోయే గుణం పార్టీ ఐక్యతకు మంచిదని దాదాపు అందరూ అంగీకరించిన విషయం. మరో బలమైన అభ్యర్థి జగ్జీవన్ రామ్ ను మంత్రివర్గంలో చేర్చుకుని సంతృప్తి పరచటం జరిగింది. ఇది కామరాజ్ గారి రాజకీయ చతురతతోనే సాధ్యమైందని …

లాల్ బహదూర్ శాస్త్రి Read More »

INDIRA GANDHI (ఇందిరా గాంధీ)

ఇందిరా ప్రియదర్శిని భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. 1917 నవంబర్ 19వ తేదీన అలహాబాదులో కాశ్మీర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినది. తల్లి కమలా నెహ్రూ, తండ్రి జవహర్ లాల్ నెహ్రూ. నెహ్రూ భారత తొలి ప్రధానమంత్రిజవహర్ లాల్ నెహ్రు మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు రాష్ట్రపతిచేత ఎన్నుకోబడింది.ఇందిర ప్రియదర్శిని బెంగాల్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో చదివింది. …

INDIRA GANDHI (ఇందిరా గాంధీ) Read More »

కథక్

ఉత్తరదేశంలో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ నాట్యం కథక్. రాధాకృష్ణుల గాధలను ప్రదర్శించటం ద్వారా శృంగార రసాన్ని అందిస్తుంది. రాధాకృష్ణుల కథలను నృత్యరీతులుగ ఎక్కువగా ప్రదర్శించే ఈ నాట్యం కొంత శృంగారభావనలతో మిళితమై ఉంటుంది. ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైన నవాబ్ వజీర్ ఆలీషా ఆదరించి అభివృద్ధి చేసాడు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలసి ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు.పూర్వకాలంలో కథకులు పురాణాల నుంచీ ఇతిహాసాలకు చెందిన కథలను వేదికపై చెప్పడం లేదా పాడటం చేసేవారు. దీనికి కొంచెం నృత్యం …

కథక్ Read More »

ఒడిస్సీ నృత్యం

ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందినది మరియు భారతదేశపు శాస్త్రీయనృత్యాలలో ఒకటి.భారత ఈశాన్య రాష్ట్రమైన ఒడిషాలో పుట్టినది క్రీ.పూర్వం 2వ శతాబ్ధం నుండి ఈ నాట్యరీతి ప్రాచుర్యంలో ఉంది. శతాబ్దంలో జైన రాజైన ఖారవేలుని పరిపాలనలో ఒడిస్సీ ఎక్కువగా పోషింపబడి అభివృద్ధి చెందినది.చెందిన ఖారవేలుని కాలంనాటిదిగా చెప్పబడుతున్న ఒడిస్సీ నాట్యపు చిత్రపటం ఉదయగిరిలోని మంచాపురి గుహలో లభ్యమైంది. ఈ చిత్రంలో రాజు తన ఇద్దరు రాణులతో కూడి మహిళా బృందం సంగీతం పలికిస్తుండగా నాట్యకత్తె నృత్యప్రదర్శనను తిలకిస్తున్నట్లుగా చిత్రించబడి …

ఒడిస్సీ నృత్యం Read More »

కథాకళి

కథాకళి అంటే నృత్యం ద్వారా ఒక నాటకాన్ని ప్రదర్శించడం. ఇది కేరళ రాష్ట్రానికి చెందిన నాట్యరూపం. ఇందులో నేత్రా చలనాలు, ఆహార్యం ప్రధానంగా నర్తిస్తారు. ఇందులో రామాయణం, మహాభారతం మొదలైన ఇతిహాసాల నుంచి మరియు పురాణాలనుంచి పాత్రలను ప్రదర్శిస్తారు. ఈ కళ వివిధ రకాలైన రంగులతో దేదీప్యమానంగా ఉంటుంది. కళాకారులు ధగ ధగ మెరిసే ఆభరణాలు, కిరీటాలు, దుస్తులతో ఆకట్టుకుంటారు. వివిధ రకాలైన పాత్రలకు అనుగుణంగాఅలంకరణ చేసుకుంటారు. మానవులు, దేవతలు, రాక్షసులు మొదలగు రూపాలను ప్రదర్శించడానికి తగిన …

కథాకళి Read More »

కూచిపూడి

కూచిపూడి నృత్యము, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక దక్షిణ భారతీయ నాట్యం. ఇది భారతదేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన నాట్యకళ. ఈ నాట్యం కృష్ణా జిల్లాలో దివి తాలూకాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించింది ఇది ఆంధ్రుల సాంస్కృతిక వైభవానికి చిహ్నం. దీనిని సిద్ధేంద్ర యోగి ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చాడు. ఈ నాట్యంలో అభినయానికి, భావప్రకటనకు ప్రాధాన్యం ఇస్తారు. ఇది సంగీతపరమైన నాటకకళ. క్రీ పూ 2వ శతాబ్దంలో ఈ ప్రాంతము లోని బ్రాహ్మణులు ఈ …

కూచిపూడి Read More »

భరతనాట్యం

భరతనాట్యం దక్షిణ భారతేదేశపు ఒక శాస్త్రీయ నృత్య విధానం. భరతముని నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందినది. ఇందులో అలరింపు, వర్ణం, పదం, తిల్లాన వంటి అంశాలుంటాయి. ఈ నాట్యం ఎక్కువగా దేవాలయాలలో ప్రదర్శించేవారు. భావం, రాగం, తాళం – ఈ మూడు ప్రాథమిక నృత్య కళాంశాలనూ భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. సాధారణంగా భరతనాట్యంలో నియమాలు కఠినంగా ఉంటాయి. పురాతన దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య …

భరతనాట్యం Read More »

National Symbols, India

National Flag ……………Three Color Flag ………………  National Emblem …………… Four Lions (Asoka Stupam)……………  National calendar…………… Saka calendar ……………Saka calendar National anthem …………… Janaganamana …………… Janaganamana National song…………… Vandemataram Vandemataram Oath of allegiance …………… National Pledge…………… National Pledge National Flower ……………Indian Lotus…………… National River ……………Ganga River……………  National Tree ……………Banyan …………… …………. National Animal ……………Royal Bengal Tiger……………  National Fruit ……………Mango …………………………….. National aquatic animal……………River …

National Symbols, India Read More »

India States, Capitals, Languages

State Andra Pradesh ………. Capital Hyderabad ………. Telugu and Urdu State Arunachal Pradesh ………. Capital Itanager ………. Miji, Apotanji, Merdukpen, Tagin,Adi, Honpa, Bangini-Nishi. State Assam ………. Capital Dispur ………. Assamese State Bihar ………. Capital Patna ………. Hindi State Chhattisgarh ………. Capital Raipur ………. Hindi State Goa ………. Capital Panaji ………. Marathi and Konkani State Gujarat ………. Capital Gandhinagar ………. Gujarati State Haryana ………. Capital Chandigarh ………. Hindi State Himachal Pradesh ………. Capital Shimla ………. Hindi and Pahari State Mizoram ………. Capital Aizawl ………. Mizo and …

India States, Capitals, Languages Read More »

బాణభట్టు

ప్రాచీన భారతదేశ సంస్కృత కవులలో బాణభట్టుది ప్రత్యేకస్థానం. ఇతను బీహార్ రాష్ట్రంలోని చాప్రాజిల్లాలోని ప్రీతికూటంలో జన్మించాడు. క్రీ.శ. 7 వ శతాబ్దానికి చెందినవాడు.బాణుడు మొట్టమొదటి చారిత్రక కావ్య రచయిత. బాణోచ్ఛిష్టం జగత్ సర్వం – బాణుడు వర్ణించనిది ఈ లోకంలో లేదు అనే లోకోక్తి ఇది. ఈ కవి తల్లిదండ్రులు చిత్రభానుడు, రాజదేవి. ఈ కవి చిన్నతనంలోనే తల్లితండ్రులు మరణించటంతో దేశ సంచారం చేస్తూ అనేక మంది పండితులతో పరిచయం చేసుకుని ఆనాటి విద్యాపద్దతులు తెలుసుకుని తన …

బాణభట్టు Read More »