Logo Raju's Resource Hub

Temples

Somnath Temple – సోమనాథక్షేత్రం – గుజరాత్‌

Among the Jyotirlingas, the first and most renowned shrine is located in Gujarat. This sacred place is described in the Skanda Purana. Daksha Prajapati had 27 daughters, all of whom were married to the Moon (Chandra). Among them, Chandra showed special affection toward Rohini. Angered by this partiality, Daksha cursed Chandra, as a result of which […]

Somnath Temple – సోమనాథక్షేత్రం – గుజరాత్‌ Read More »

Ainavilli Siddhi Vinayaka Temple (అయినవిల్లి సిద్ధి వినాయకస్వామి ఆలయం) in India

Ainavilli Siddhi Vinayaka Temple English తెలుగు Ainavilli Siddhi Vinayaka Temple Ainavilli, Newstoday: The temple of Siddhi Vinayaka Swamy at Ainavilli in Dr. B.R. Ambedkar Konaseema District is widely known as a divine place that fulfills devotees’ wishes. Here, Lord Vinayaka faces south and blesses devotees. It is believed that offering a coconut with devotion and

Ainavilli Siddhi Vinayaka Temple (అయినవిల్లి సిద్ధి వినాయకస్వామి ఆలయం) in India Read More »

Kanipakam Sri Varasiddi Vinayaka Temple / కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం

Vinayaka Chavithi Greetings – Kanipakam Temple English తెలుగు Kanipakam Varasiddhi Vinayaka Temple The temple of Lord Vinayaka, known as Varasiddhi Vinayaka in Kanipakam, is considered a self-manifested deity. Even those who do not believe in oaths taken in the name of other gods, firmly believe when a person swears inside this temple. For generations, devotees

Kanipakam Sri Varasiddi Vinayaka Temple / కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం Read More »

స్వర్ణ దేవాలయం

పంజాబ్‌ రాష్ట్రం, అమృత్‌సర్‌ నగరం. ప్రఖ్యాత స్వర్ణదేవాలయం, బయట రాష్ట్రాల వాళ్లకు ‘అమృత్‌సర్‌ బంగారు దేవాలయం’గానే గుర్తింపు. ఆ బంగారు ఆలయం పేరు హర్‌మందిర్‌ సాహిబ్‌. నిజానికి హరిమందిర్‌. వాడుకలో హర్‌మందిర్‌ అయింది. దర్బార్‌ సాహిబ్‌ అని కూడా అంటారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు అనే అర్థాలు కావు. ‘హరి’ అంటే దేవుడు అనే అర్థంలో పెట్టిన పేరు. ఈ ఆలయం సరస్సు మధ్య ఉంటుంది. ఆ సరస్సు పేరు ‘అమృత సర’.

స్వర్ణ దేవాలయం Read More »

అయోధ్య

అయోధ్య సరయు నది ఒడ్డున ఉన్న హిందువుల ప్రఖ్యాత పుణ్య క్షేత్రం. విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారం అయిన శ్రీ రాముడి జన్మస్థలం కూడా. రామాయణం ప్రకారం శ్రీ రాముడు జన్మించిన అయోధ్య రఘు వంశీకుల యొక్క రాజధాని. హిందూమతంతో పాటు అయోధ్యలో బౌద్ధమతం, జైనమతం మరియు ఇస్లాం మతం జాడలు కూడా కనిపిస్తాయి. జైన్ తీర్థంకరు లలో అయిదుగురు ఇక్కడే జన్మించారని నమ్ముతారు. మొదటి తీర్థంకరుడు అయిన రిషబ్ దేవ్ కూడా ఇక్కడే జన్మించారని అంటారు.

అయోధ్య Read More »

ఖజురహో దేవాలయాల సముదాయం

ఖజురహో మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తర్ పూర్ జిల్లాలోని ఒక గ్రామం. ఢిల్లీకు 620 కి.మీ. దూరంలో గల ప్రాంతం. ఇక్కడి నిర్మాణ సమూహాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడ్డాయి. ఈ దేవాలయాలు, హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు సంస్కృతం భాషనుండి మూలంగా వచ్చినది. సంస్కృతంలో ఖజూర్ అనగా ఖర్జూరము. 10 నుండి 12వ శతాబ్ద కాలం వరకు భారత దేశము లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చండేలా

ఖజురహో దేవాలయాల సముదాయం Read More »

వైష్ణవ దేవి ఆలయం

వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉన్నది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని, వైష్ణవి అని కూడా పిలుస్తారు. ఈ అమ్మ వారి ఆలయం ఉత్తర భారతాన జమ్ము జిల్లాలోని కాట్ర లో వున్నది. ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ముకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో వున్నది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత

వైష్ణవ దేవి ఆలయం Read More »

కేదార్నాథ్ దేవాలయం

కేదార్ నాద్ ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,584 మీ. ల ఎత్తున కల ఈ ప్రదేశం హిమాలయాల ఒడి లో హిందువులకు ఒక ప్రసిద్ధ, పవిత్ర యాత్రా స్థలంగా కూడా పేరు గాంచినది. వేసవి కాలంలో అనేక మంది హిందూ యాత్రికులు కేదార్ నాద్ సందర్శించి శివ భగవానుడి ఆశీస్సులు పొందుతారు.. ఇక్కడ కల కేదార్ నాద్ టెంపుల్ సుమారు వేయి సంవత్సరాల కిందట

కేదార్నాథ్ దేవాలయం Read More »

బద్రీనాథ్ (Badrinath)

బద్రీనాథ్ హిందువుల ఒక పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా లో ఉన్న పంచాయితీ. చార్ ధామ్(నాలుగు పట్టణాలు) లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ గర్హ్వాల్ కొండలలో అలకనందానదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నర నారాయణ కొండల వరసలమధ్య నీలఖంఠ (6,560 మీటర్లు) శిఖరానికి దిగువభాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్‌కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌‌కు సమీపంలో ఉన్న గౌరీ

బద్రీనాథ్ (Badrinath) Read More »

Pandaripuram Temple, Maharashtra, Panduranga Swamay

ప్రసిద్ధి చెందిన ఈ వైష్ణవ పుణ్యక్షేత్రం మహారాష్ట్రలో షోలాపూర్‌లో భీమా నది ఒడ్డున ఉన్నది. ఈ దేవాలయానికి ఆరు ద్వారాలు ఉన్నాయి.తూర్పున ఉన్న ఆరవ ద్వారాన్ని నామ్‌దేవ్‌ ద్వారంగా పిలుస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి సమేతం పాండురంగ విఠలుడుగా వెలసి ఉన్నాడు. మహారాష్ట్ర వారు ఈ పుణ్యక్షేత్రాన్ని దక్షిణకాశిగా పిలుస్తారు. స్వామిని విఠోబా, పండరీనాథ్‌, పాండురంగ, విఠల్‌నాధ్‌ అని కూడా పిలుస్తారు. కుల, మత భేధం లేకుండా ప్రతివారు ఆలయ ప్రవేశం తరువాత స్వామివారి పాదాలను

Pandaripuram Temple, Maharashtra, Panduranga Swamay Read More »

అరుణాచలం (Tiruvannamalai)

అరుణాచలం గొప్ప శైవపుణ్య క్షేత్రం. స్మరించినంత మాత్రమే ముక్తిని ప్రసాదించే దివ్వక్షేత్రమంటారు. తమిళంలో తిరువణ్ణామలై అని పేరు. అరుణాచలం వేదాలలో మరియు పురాణాలలో కూడా ప్రస్తావించిన క్షేత్రం. సాక్షాత్తు శివాజ్ఞచే విశ్వకర్మ అరుణాచలంను నిర్మించాడంటారు. ఇక్కడ పూజా విధానం మరియు అరుణాచల స్తోత్రం శివుడే గౌతమ ముని ద్వారా నిర్ధేశించాడని అరుణాచల మహాత్యంలో వివరించబడినది. ఈ కొండకు తూర్పున గల అరుణాచల క్షేత్రం కంటే ఈ కొండకే ప్రాముఖ్యం ఎక్కువ. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యక్షేత్రం అరుణాచలం.

అరుణాచలం (Tiruvannamalai) Read More »

Dwadasa Jyothirlingalu

Somanath, Gujarat…సోమనాథ్ – సోమనాథుడు – గుజరాత్ Srisail Mallikarjunudu…శ్రీశైలం మల్లికార్జునుడు- కర్నూలు Ujjain Maha Kaleswaswarudu…ఉజ్జయని – మహాకాళేశ్వరుడు – ఉజ్జయని< Omakr, Omkareswarudu….ఓంకార్ – ఓంకారేశ్వరుడు – మధ్యప్రదేశ్ vidyanath, Vaidyanathudu… వైద్యనాధ్ – వైద్యనాథుడు – మహారాష్ట్ర Bhimasankar, Bhimasankar…భీమశంకర్ – భీమశంకరుడు – మహారాష్ట్ర Rameswaram….రామేశ్వర్ – రామేశ్వరం – తమిళనాడు Nageswar…నాగేశ్వర్ – నాగేశ్వరుడు – గుజరాత్ Kasi Visweswarudu….కాశీ – విశ్వేశ్వరుడు – వారణాశి Nasik Trayambakeswarudu…నాసిక్ –

Dwadasa Jyothirlingalu Read More »

Sri Ghusmeswara Lingam…. ఘుశ్మేశ్వరము లింగము

ఘుశ్మేశ్వరము లింగము ఒకప్పుడు దేవగిరి అను ఊరునందు సుదర్ముడనే బ్రాహ్మాణుడు ఉండేవాడు. అతని భార్య సుదేహ. వీరికి సంతానము లేదు. ఒకనాడు వారి ఇంటికి ఒక యతి వచ్చాడు. ఆ యతీంద్రునికి అతిధి సత్కారము చేసి భిక్ష స్వీకరించమని కోరగా సంతానహీనుల ఇంట భిక్ష స్వీకరించరాదనే నియమం ఉందని తెలిపి వెళ్ళిపోయాడు. భార్యా భర్తలు మిక్కిలి దుఖించి …సుధర్ముని భార్య సుదేహ స్వామీ మన వంశము అంతరించకుండా మీరు నా చెల్లెలు ఘుశ్మను వివాహమాడవలసిందని కోరటంతో వారి విహాహం

Sri Ghusmeswara Lingam…. ఘుశ్మేశ్వరము లింగము Read More »

Kedarnath Temple…కేదార్ నాద్

Kedarnath Temple కేదార్నాథ్ దేవాలయం, కేదార్నాథ్ కేదార్ నాద్ ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,584 మీ. ల ఎత్తున కల ఈ ప్రదేశం హిమాలయాల ఒడి లో హిందువులకు ఒక ప్రసిద్ధ, పవిత్ర యాత్రా స్థలంగా కూడా పేరు గాంచినది. వేసవి కాలంలో అనేక మంది హిందూ యాత్రికులు కేదార్ నాద్ సందర్శించి శివ భగవానుడి ఆశీస్సులు పొందుతారు.. ఇక్కడ కల కేదార్ నాద్ టెంపుల్

Kedarnath Temple…కేదార్ నాద్ Read More »

Trayambakeswaram Jyothirlingam

Trayambakeswaram….త్రయంబకేశ్వరం : వనవాస కాలంలో శ్రీరామచంద్రుని మోహించిన రావణాసురుని చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులను లక్ష్మణుడు కోస్తాడు. ఈ ప్రాంతాన్నే నాశిక్ అంటారు. ఇక్కడకు దగ్గరలోనే బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది. ఈ పర్వతం దగ్గర సప్తర్షులో ఒకరైన మహాముని గౌతముడు తన భార్య అహ్యలతో నివసించేవాడు. ఒకసారి ఈ ప్రాంతంలో కరువు వచ్చి మునులందరూ నీరు లభించక అనేక ఇబ్బందులు పాలయ్యారు. గౌతముడు తన తపశ్శక్తితో దేవతల అనుగ్రహంతో నీటి సౌకర్యాన్ని కల్పించి పంటలు పండిస్తాడు.

Trayambakeswaram Jyothirlingam Read More »

Sri Kasi Visweswara Lingam..కాశీ విశ్వేశ్వర లింగము

కాశీ విశ్వేశ్వర లింగము సృష్టిని నిర్మించతలచి పరమేశ్వరుడు శివశక్తి స్వరూపము దాల్చినాడు. ఆ అర్థనారీశ్వరరూపము నుండి పురుషుడగు నారాయణుడు, ప్రకృతి అవతరించారు. వారికి తామెవరో ఎక్కడ నుండి వచ్చారో తెలియలేదు. అప్పుడు అశరీరవాణి అఖిలాండ కోటి బ్రహ్మాండములను సృష్టించుటకు మీరు సృజించబడ్డారు. ఆ శక్తిని పొందుటకు, పరబ్రహ్మము గూర్చి తపస్సు చేయండి అని అని వినిపించింది. అయితే ఎటుచూసినా జలమే తప్ప నివశించుటకు స్థలమే కానరానందున ఎక్కడ తపస్సు చేయాలో వారికి తెలియలేదు. అప్పుడు పరబ్రహ్మ తేజము నుండి

Sri Kasi Visweswara Lingam..కాశీ విశ్వేశ్వర లింగము Read More »

Nageswar Jyothirlingam

Nageswaralayam, Gujarat…నాగేశ్వరాలయం (నాగేశ్వర్‌) – గుజరాత్‌ఈ పవిత్ర నాగేశ్వరాలయానికి సంవత్సరం పొడుగు భక్తులు వస్తారు. ఈ స్వామిని దర్శించుకుంటే అన్నిరకాల విషప్రయోగాల నుండి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. స్థలపురాణం : శివపురాణం ప్రకారం ఇక్కడ దారుకా వనంలో దారుకుడనే రాక్షసుడు తన భార్య దారుకితో నివసిస్తాడు. శివభక్తుడైన సుప్రియడు మరియు అనేక మందిని చెరసాలలో బంధిస్తాడు. సుప్రియుని ప్రేరణతో అందురూ ఓంనమఃశ్శివాయ మంత్రాన్ని జపిస్తారు. కోపోద్రేకుడైన దారుకుడు వారిని సంహరించబోగా శివభగవానుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై పాశాపతాస్త్రంతో

Nageswar Jyothirlingam Read More »

Rameswaram Jyothirlingam

Rameswaram…రామేశ్వరం … రామేశ్వరం తమిళనాడులోని రామేశ్వరం అనే దీవిలో ఉన్నది. సముద్రం మీదుగా నిర్మించిన పంబన్‌ అనే వంతెన మీదగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆలయం పొడవైన వసారా(నడవా) తో అలంకారంతో చూడచక్కగా నిర్మించబడింది. ఇక్కడ 36 తీర్థాలు కూడా కలవు. స్థలపురాణాం : శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించి లంకపై విజయం సాధించిన తరువాత తిరుగు ప్రయాణంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించదలచి హనుమంతుని కాశీనుండి శివలింగాన్ని తేవలసిందిగా కోరతాడు. హనుమంతుని రాక ఆలస్యమైనందున శ్రీరాముడు సీతాదేవిచే చేయబడిన

Rameswaram Jyothirlingam Read More »

Bhimasankar Jyothirlingam

భీమశంకరాలయం మహారాష్ట్రలోని పూనాకు దగ్గరగా భావగిరి గ్రామంలో ఖేడ్‌కు సుమారు 50 కి.మీ దూరంలో సహ్యాది పర్వతాలలో భీమా నది ఒడ్డున కలదు. భీమానది ఇక్కడ నుండి ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. మహారాష్ట్రలోని గృష్ణేశ్వర్‌ మరియు త్రయంబకేశ్వరం అనే జ్యోతిర్లింగాలు కూడా కలవు. స్థలపురాణం : రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుని కొడుకు భీముడు తన తల్లి కర్కాటితో ఇక్కడ అరణ్యాలలో నివసిస్తుంటాడు. రావణాసురుని మరియు తన తండ్రి కుంభకర్ణుని చంపిన మహావిష్ణువు మీద పగతో బ్రహ్మదేవుని

Bhimasankar Jyothirlingam Read More »

వైద్యనాధేశ్యరుడు

వైద్యనాధేశ్యరుడుపూర్వోత్తరే ప్రజ్వలికానిధానే,, సదా వసంతం గిరిజాసమేతమ్,నురాసురారాధిత పాదపద్మం, శ్రీవైద్యనాథం తమహం నమామిలంకాధిపతి అయిన రావణుడు మహఆశిభక్తుడు. అతడు కోరినపుడలు కైలాసమునకు వెళ్ళి శివదర్శన భాగ్యము పొందేటంతటి గొప్పవాడు. ఒకసారి శివుని ఆత్మలింగం పొందగోరి ఘోరతపస్సచేసి శివుని దర్శనం పొందిన తరువాత శివుని ఆత్మలింగాన్ని కోరతాడు. . శివుడు తన ఆత్మలింగాన్ని ఇస్తూ దీనిని నీ లంకారాజ్యంలో ప్రతిష్టించు కానీ మార్గమధ్యమున ఈ ఆత్మలింగాన్ని నేలపై ఉంచరాదు. అలా ఉంచిన ఆత్మలింగం అక్కడే ప్రతిష్టమవుతుంది. దానిని కదిలించడం నావల్ల

వైద్యనాధేశ్యరుడు Read More »

Omkareswara Lingam…. ఓంకారేశ్వరుడు

ఓంకారేశ్వరుడు నారదుడు ఒకసారి భూలోక సంచారం చేస్తూ వింధ్య పర్వతాలకు వస్తాడు. వింధ్యపర్వతుడు నారద మహర్షికి గౌరవ మర్యాదలతో అతిధి సత్కారాలు చేస్తాడు. తదుపరి ఇరువురి ప్రసంగంలో వింధ్య పర్వతుడు నా యందు సమస్త సంపదలు సకల ధాతువులు మిక్కిలిగా ఉన్నాయి. కాబట్టి నేనే పర్వతాలన్నిటి సార్వభౌముడని అన్నాడు. అందులకు నారదుడు వింధ్యా నీ ఎలా పర్వత సార్వభౌముడవు కాగలవు. మేరు పర్వత శిఖరాలు మహోన్నతాలై దేవలోకము వరకు వ్యాపించి ఉన్నాయి. ఇంద్రాది దేవతలు ఆ పర్వతంపై విహరిస్తుంటారు.

Omkareswara Lingam…. ఓంకారేశ్వరుడు Read More »

Mahakaleswar Jyothirlingam

Makaleswar, Ujjain…మహాకాళేశ్వర్‌ ఉజ్జయని …. మహాకాళేశ్వరాయం ఉత్తరభారత దేశంలోని జ్యోతిర్లింగాలో ముఖ్యమైనది. స్థలచరిత్ర : పురాణ ప్రకారం ఉజ్జయనీ రాజైన చంద్రహాసుని శివభక్తికి ఆకర్షితుడైన 5 సంవత్సరాల బాలుడు శ్రీకరుడు ఒక రాయిని తీసుకొని అదే శివలింగంగా భావించి రోజూ పూజించసాగాడు. అక్కడి ప్రజలు అతనిని అనేక రకాలుగా నిరుత్సాహపరచారు. వారి ప్రయత్నాలన్నీ విఫలంకాగా శ్రీకరుని భక్తికి మెచ్చి శివభగవానుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడ వెలిశాడు. ఇంకొక కథóనం ప్రకారం దుశాన అనే రాక్షసుడు అవంతీ నగరప్రజలను

Mahakaleswar Jyothirlingam Read More »

శ్రీశైల మల్లికార్జునుడు

ద్వాదశ జ్యోతిర్లింగములలో శ్రీశైలం రెండవది. ఈ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో దట్టమైన నల్లమల అడవులలో ఉంది. స్థలపురాణం : పార్వతి పరమేశ్వరుల కుమారులు గణేశుడు, స్కందుడు రుద్రగణాధిపత్యంకై జరిగిన పోటీలో వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షణం చేసి గెలిచి గణాధిపత్యం దక్కించుకుంటాడు. స్కందుడు అలిగి కైలాసం వదలిపెట్టి శ్రీశైలం వచ్చి క్రౌంచపర్యతం మీద తన కాళ్ళకు మంత్రబద్ధంగా బంధనములు ఏర్పాటు చేసుకొని ఆసీనుడు అవుతాడు. కుమారుని అలక తీర్చి కైలాసమునకు తీసుకురమ్మని శివపార్వతులు నారదుని పంపుతారు. నారదుడు వచ్చి

శ్రీశైల మల్లికార్జునుడు Read More »

షిరిడీ సాయిబాబా ఆలయం

దేవస్థానం వారి వసతి సౌకర్యాలు ద్వారావతి భక్తినివాస్‌ : బస్‌స్టాండ్‌ నుండి నడచి వెళ్ళవచ్చు ( ధర్మశా తరువాత రెండు నిమిషాలప్రయాణం) 334 రూములు. సత్రాలు, 6 నుండి 10 మంది సభ్యులకు సరిపోవు రూములు కలవు. 80 ఎ.సి రూములు కలవు. పార్కింగ్‌ స్పేస్‌, 24 గంటలు నీటివసతి, కరెంట్‌ సౌకర్యం కలదు.సామాన్య భక్తులకు : కామన్‌ బాత్‌ రూమ్స్‌, టాయ్‌లెట్స్‌ : రూ.50 మాత్రమే.ఎ.సి. సూట్స్‌ : ఒక రోజుకు రూ.700 భక్తినివాస్‌ (కొత్తది)542

షిరిడీ సాయిబాబా ఆలయం Read More »

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయం

రామలింగేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్‌ జిల్లా ములుగు తాూకా, వెంకటాపురం మండలంలోని పాలంపేట అనే గ్రామనికి దగ్గరలో ఉన్నది. 5 ఎకరాల స్థలం ఈ గుడి నిర్మించబడినది. మరియు చుట్టుప్రక్కల ఇంకా 20 ఎకరాల స్థలంలో పచ్చదనం అభివృద్ధిచేయబడినది. నక్షత్రాకార కట్టడం మీద ఉన్న ఈ శివాలయం 12, 13వ శతాబ్దాలకు చెందినది. ఈ దేవాలయం చెక్కిన ప్రధానశిల్పి రామప్ప. ఇతని పేరుతోనే ఈ దేవాలయం వ్వవహరించబడటం విశేషం. తూర్పుదిశగా ఎత్తైన వేదిక మీద గర్భాలయం,

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయం Read More »

వేయు స్థంభాల గుడి, హనుమకొండ…(వరంగల్‌)

కాకతీయ వంశస్థుడైన రుద్రదేవునిచే నిర్మించబడినది. కాకతీయుల శిల్ప కళావైభవానికి మచ్చు తునక ఈ దేవాలయం. నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు (శివుడు లింగరూపంలో) ప్రధాన అర్చామూర్తిగా కొలువై ఉన్నాడు. ప్రధాన ఆయం తూర్పుకు అభిముఖంగా అధ్బుతమైన శిల్పకళతో చూపరులను ఆకట్టుకుంటుంది. నందీశ్వరుని విగ్రహం ప్రధానాలయానికి ఎదురుగా ఠీవిగా దర్శనమిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించగానే పానపట్టం లేని నిలువెత్తు శివలింగం దర్శనమిస్తుంది. ఆలయం లోపల లతలు పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులను, పురాణ ఘట్టాలు చూపరులను ఆకట్టుకుంటాయి. కళ్యాణమంటపం మరియు

వేయు స్థంభాల గుడి, హనుమకొండ…(వరంగల్‌) Read More »

యాదగిరిగుట్ట – పంచనారసింహ క్షేత్రం

దక్షిణాదిలో …తెలుగు రాష్ట్రాలలో నారసింహ క్షేత్రాలుఎక్కువ. దేశంలోనే ఏకైక నవనారసింహక్షేత్రం అహోబిలం. ఆ తరువాత అంత ప్రాముఖ్యత ఉన్న క్షేత్రం యాదగిరిగుట్ట. ఎందుకంటే ఇది పంచనారసింహక్షేత్రం. సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు నరసింహరూపంలోనే బ్రహ్మకు దర్శనం ఇచ్చాడట.‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యుం నమామ్యహం’అని మంత్రోపదేశం చేశారట. దీనివల్లే బ్రహ్మకు వేద దర్శనమై ఆ తరువాత సృష్టి మొదలు పెట్టాడట. అంతటి ప్రాముఖ్యం ఉన్న అవతారం నృసింహావతారం. అలాంటి నారసింహుడు వెసిన

యాదగిరిగుట్ట – పంచనారసింహ క్షేత్రం Read More »

భద్రాచలం శ్రీరామాలయం

1730 (17వ శతాబ్దం) ప్రాంతంలో… భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ మహా భక్తురాలి భక్తికి మెచ్చి ఒక రోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడట! తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం… భద్రగిరిపై ఉన్నానని.. నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చెయ్యండి.. ఈ కార్యక్రమంలో నీకు మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడు.. అని ఆదేశించారట! ఆ మేరకు దమ్మక్క గ్రామ

భద్రాచలం శ్రీరామాలయం Read More »

బిర్లామందిర్‌

280 అడుగుల ఎత్తున్న కాలాపహాడ్‌ అనే కొండపై ప్రముఖ పారిశ్రామిక వెత్తలైన బిర్లాలచే ఈ దేవాలయం నిర్మించబడినది. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి. ఈ దేవాలయం మొత్తం రాజస్థాన్‌ నుండి తెప్పించబడిన తెల్లరాయితో నిర్మించబడినది. ఇక్కడ కానుకలు స్వీకరించరు. నిర్వహణ మొత్తం బిర్లాలదే. రాజస్థాన్‌ మరియు ఉత్కళ సాంప్రదాయాలలో కట్టబడినది. దేవాలయం దర్శనం వేళలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 3 గంటల నుండి 9 గంటల

బిర్లామందిర్‌ Read More »

Google ad
Google ad
Scroll to Top