Logo Raju's Resource Hub

Temples

వారణాసి – కాశీ

కాశీ గురించి కల్పం మొదట్లో బ్రహ్మదేవుడు సృష్టి సాగించే సామర్థ్యం పొందటానికి, తపస్సు చేసుకోవటానికి ప్రకృతి మొత్తం జలరాశితో నిండియున్న సమయంలో పరమశివుడు తన త్రిశూలాగ్రం మీద సృష్టించిన భూఖండమే కాశి. దీనిమీద కూర్చుని బ్రహ్మదేవుడు అనేక లోకాలను, నక్షత్రాలను, భూమిని సృష్టించాడంటారు. తరువాత దేవతలు, రుషులు విన్నపం మేరకు శివుడు తన త్రిశూలం మీద ఉన్న భూఖండాన్ని అలాగే భూమిమీదకు దించి నిలబెట్టాడు. అదే కాశీపట్టణమని వ్యాసుల వారు శివపురాణంలో వివరించారు. కాశీలో బ్రహ్మదేవునికి, యమునితో సహా […]

వారణాసి – కాశీ Read More »

లేపాక్షి – ఆలయాల నగరం

అనంతపూరు జిల్లాలో భాగమైన లేపాక్షి దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందమైన ఒక  కుగ్రామం. కర్ణాటక లో ని బెంగుళూరు నుండి 120కిలోమీటర్ల దూరంలో అలాగే హిందూపూర్ నగరం నుండి 15 కిలో మీటర్ల దూరం లోఉంది. చిన్నదైనా, ఈ కుగ్రామంలో ఎన్నో చారిత్రాత్మక అలాగే ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినవి ఎన్నో ఉన్నాయి. దక్షిణ భారత దేశంలో  మహా శివుడు, మహావిష్ణువు, వీరభద్ర స్వామి ల కి అంకితమివ్వబడి, ప్రఖ్యాతి గాంచిన మూడు ఆలయాలు ఈ

లేపాక్షి – ఆలయాల నగరం Read More »

మంగళగిరి – శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం – పానకాల స్వామి మహత్యం

ఈ దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం. మంగళగిరి పానకాలస్వామి కి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదం గా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు

మంగళగిరి – శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం – పానకాల స్వామి మహత్యం Read More »

పంచగంగ దేవాలయం:

ఇది మహాబలేశ్వర్,మహారాష్ట్ర లో ఉంది.ఇది 5 నదుల సంగమం గా కలిసే చోటున దీనిని నిర్మించారు. అవి, క్రిష్ణ, వెన్న, సావిత్రి, కోయ్న, గాయత్రి లు. ఈ పంచగంగ దేవాలయం ధర్మం పరంగా చాలా ప్రాముఖ్యత కల ఆలయం.ఇక్కడికి ఏడాది పొడవునా భక్తులు వస్తూనే వుంటారు.ఈ ఆలయం లో గౌముఖం తో శిల్పం ఉంటుంది. దానినుండి ఈ ట్ నదుల నీళ్లు వస్తూనే ఉంటాయి.ఇది కృష్ణుడి ఆలయం.అందమైన కృష్ణుడి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. ఒక పురాణం

పంచగంగ దేవాలయం: Read More »

రామలింగేశ్వర దేవాలయం,రామప్ప

ఈ ఆలయం 800 నుండి 900 సంవత్సరాలకు పూర్వం నిర్మించారు.ఒక ఆలోచనతో శివ ఆలయం నుండి మహారాజ గణపతి ఆలయం ,కాకతీయ సామ్రాజ్యానికి ఉండేలా నిర్మించారు.గణపతి రాజు తన శిల్ప కళాకారుడైన రామప్ప తో ఎక్కువకాలం ఉండేలాగా ఒక దేవాలయాన్ని నిర్మించాలని అడిగితే అందుకు రామప్ప ఎంతో కాలం శ్రమించి, అద్భుతమైన కళాకారులతో ఈ దేవాలయాన్ని నిర్మించారు.అది ఎంతో సుందరంగా ఉండడం తో రాజు సంతోషించి ఆ దేవాలయానికి #రామప్ప దేవాలయం గా పేరు పెట్టారు.ప్రపంచం లో

రామలింగేశ్వర దేవాలయం,రామప్ప Read More »

శ్రీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ మహత్యం !

ఒంటిమిట్ట లో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటైన రాములవారి ఆలయం ఉన్నది. ఇక్కడున్న రామాలయాన్ని కోదండరామ స్వామి రామాలయం అంటారు. ఒంటిమిట్ట కడప జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం. ఈ క్షేత్రం కడప నుంచి రాజంపేట వెళ్లే మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఒంటిమిట్ట లోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం దాని విశిష్టతకు, మహిమలకు పేరుగాంచినది. ఇక్కడ ప్రచారంలో ఉన్న శ్రీ ఒంటిమిట్ట కోదండరామ

శ్రీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ మహత్యం ! Read More »

వేలన్ కన్ని – దివ్యత్వం ఆవరించిన ప్రదేశం

తమిల్ నాడు కోరమండల్ కోస్తా తీరంలో కల వేలన్ కన్ని ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడకు అన్ని మతాల ప్రజలు అన్ని ప్రాంతాలనుండి వస్తారు. నాగపట్టినం జిల్లలో కల వేలన్ కన్నిలో వర్జిన్ మేరీ గుడి కలదు. ఈ పుణ్య క్షేత్రం మడోన్నా వేలన్ కన్నికి అన్కితమివ్వబడినది. ఈ దేవత నే ‘అవర్ లేడీ ఆఫ్ హెల్త్’ అని కూడా అంటారు. చెన్నై నుండి వేలన్ కన్ని సుమారు 325 కి.మీ.ల దూరంలో దక్షిణ దిశగా వుండి

వేలన్ కన్ని – దివ్యత్వం ఆవరించిన ప్రదేశం Read More »

శృంగేరి – భక్తులకు ఒక పవిత్ర పట్టణం

మొదట శృంగేరి అని పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ఋష్యశృంగ + గిరి -> శృంగ + గిరి -> శృంగేరి. ఋష్యశృంగ ఒక మహర్షి. వారు ఎవరో తెలుసా? రామాయణంలో దశరథ మహారాజు ఆస్థానంలో పుత్రకామేష్టి యజ్ఞం చేసినవారు. దీని మూలంగానే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు జన్మిస్తారు. ఋష్యశృంగుడు ఇక్కడే ఉండేవారు, అందుకే స్థల పేరు శృంగేరి.. హిందూమత జగద్గురువు ఆది శంకరాచార్య తుంగనది ఒడ్డునకల ప్రశాంత పట్టణం శృంగేరి లో మొదటి మఠాన్ని స్ధాపించారు.

శృంగేరి – భక్తులకు ఒక పవిత్ర పట్టణం Read More »

సింహాచలం – ది ల్యాండ్ అఫ్ నరసింహ

సింహాచలం దక్షిణ భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్   రాష్ట్రంలో ఒక చిన్న గ్రామము. ఈ గ్రామం విశాఖపట్నం (వైజాగ్) నగరానికి చాలా దగ్గరలో ఉంది. సింహాచలం పుణ్య క్షేత్రానికి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ ఆలయం విష్ణు భక్తులకు చాలా ప్రసిద్ది చెందింది. సింహాచలం లో నరసింహస్వామి కొలువై ఉన్నారు. హిందూ మతం పురాణాల ప్రకారం, విష్ణువు తన క్రూరమైన తండ్రి చేతి నుండి అతని భక్తుడు అయిన భక్త ప్రహ్లాదుడుని కాపాడేందుకు

సింహాచలం – ది ల్యాండ్ అఫ్ నరసింహ Read More »

శబరిమల దివ్యక్షేత్రం – స్వామియే శరణం అయ్యప్పా….

అయ్యప్ప మాలధారణ ఓ అద్భుతమైన దీక్ష…..కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాదిమంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్పస్వామి దీక్షలను ప్రారంభిస్తారు. కఠిన నియమాలతో, నిష్ఠలతో 41 రోజుల పాటు మండలదీక్ష చేయడంతో మాలధారులు పునీతులవుతారు. ఆధ్యాత్మిక జీవనశైలి అలవడుతుంది. తెల్లవారుఝామున లేచి బ్రహ్మముహూర్తంలో చన్నీటి స్నానం చేయడం.. కటిక నేలపై నిద్రపోవడం..నల్లని బట్టలు ధరించి చందన ధారణతో ప్రతి ఒక్కరిని స్వామీ అని పిలవడం…ప్రతి ఒక్క మాలధారుడి జీవనశైలిని మార్చివేస్తుంది. మాలధారులకు అంతకుముందు ఎన్ని దురలవాట్లు ఉన్నా మాలధారణతో

శబరిమల దివ్యక్షేత్రం – స్వామియే శరణం అయ్యప్పా…. Read More »

రుద్ర ప్రయాగ – రుద్రుడి పవిత్ర నివాసం

రుద్రా ప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు హిందువుల ఆరాధ్య దైవమైన శివుడి మరొక అవతారం అయిన రుద్రుడి పేరు మీదుగా వచ్చింది. పురాణాల మేరకు ఈ ప్రదేశంలో నారద మహర్షి శివుడిచే ఆశీర్వదించబడ్డాడు. రుద్రప్రయాగ జిల్లా మూడు జిల్లాలలో నుండి కొంత కొంత భాగం తీసుకొనబడి ఏర్పరచబడినది. ఆ జిల్లాలు చమోలి, పౌరి మరియు తెహ్రి జిల్లాలు. ఈ జిల్లాను 16 సెప్టెంబర్ , 1997 లో ప్రకటించారు.

రుద్ర ప్రయాగ – రుద్రుడి పవిత్ర నివాసం Read More »

కోణార్క్ దేవాలయం

ఒడిషా (ఒరిస్సా)లోని కోణార్క దేవాలయం భారతదేశంలో ప్రముఖ సందర్శనా స్ధలాలలో ఒకటి. ఈ దేవాలయం పూరీ జగ్నన్నాధాలయం నుండి 35 కి.మీ. దూరంలో ఉంది. క్రీ.శ. 13వ శతాబ్ధంలో (1236-64) గంగవంశపు రాజైన నరసింహునిచే నిర్మించబడినది. యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడినది. ఆలయ విశేషాలు : సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం అద్భుత శిల్పకళా నిలయం. 12 జలత అలంకృత చక్రాలతో, ఏడు గుర్రాలతో లాగబడుచున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడినది.

కోణార్క్ దేవాలయం Read More »

కాంచీపురం – దేవాలయాల నగరం

తమిళనాడులో ఇప్పటికి పాత కాలం నాటి వాసనలు కోల్పోక దానినే ఆకర్షణగా నిలుపుకున్న పురాతన నగరం కాంచీపురం. కంచి, లేదా కాంజీపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. కాంచీపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో ఉన్న చెన్నై నగరానికి 70 కి.మీ దూరంలో ఉన్నది. జిల్లా రాజధాని కాంచీపురం పలార్ నది ఒడ్డున ఉన్నది. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణం నందు పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి

కాంచీపురం – దేవాలయాల నగరం Read More »

శ్రీ కాళహస్తి : పవిత్ర క్షేత్రం

ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర నగరం తిరుపతికి దగ్గరలో వున్న శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి వ్యవహార నామం కాళహస్తి. దేశంలోని అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించ బడే ఈ పట్టణం స్వర్ణముఖీ నదీ తీరాన వుంది. శ్రీ, కాళ, హస్తి అనే మూడు పదాల కలయికతో ఈ ఊరిపేరు ఏర్పడింది. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జంతువులూ శివారాధన చేసి ఇక్కడే మోక్షం పొందాయని ప్రతీతి, ప్రధాన

శ్రీ కాళహస్తి : పవిత్ర క్షేత్రం Read More »

భోజ్పూర్ – యాన్ అన్-ఫినిష్డ్ నగరం

భోజుపూర్ ,మధ్య ప్రదేశ్లో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. భారత భూమధ్యభాగంలో ఉన్న పర్వత పంక్తుల మీద ఉన్న 11వ శతాబ్దపు నగరం. ఈ పురాతన నగరానికి వెనుక వైపు బెత్వ నది ప్రవహిన్చాతంవలన, భోజుపూర్ పర్యాటక ప్రదేశ మనోజ్ఞతకు వన్నె తెచ్చినట్లుగా ఉన్నది. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన భోపాల్ నుండి 28 కి.మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ 11వ శతాబ్దంనాటి రెండు ఆనకట్టలు ఉన్న ఒక కట్టడం ఉన్నది. ఇవి

భోజ్పూర్ – యాన్ అన్-ఫినిష్డ్ నగరం Read More »

గురువాయూర్ – భగవంతుడి రెండవ నివాసం

గురువాయూర్ పట్టణం కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం విష్ణు మూర్తి అవతారమైన శ్రీక్రిష్ణుడి నివాసంగా భావిస్తారు. గురువాయూర్ కేరళలో ప్రసిద్ధి చెందిన పర్యాటక స్ధలం. గురువాయూర్ పేరులో మూడు పదాల కలయిక కలదు. గురు అంటే గురువు బ్రిహస్పతి, వాయు అంటే వాయు దేవుడు, ఊర్ అంటే మళయాళంలో ప్రదేశం అని అర్ధం. ఈ ప్రదేశం ఒక పురాణం మేరకు ఏర్పడింది. కధనం మేరకు బ్రిహస్పతి కలియుగం మొదటిలో శ్రీక్రిష్ణుడి విగ్రహం ఒక దానిని

గురువాయూర్ – భగవంతుడి రెండవ నివాసం Read More »

గయా – పుణ్యక్షేత్రం ఒక తోరణము

బౌద్ధమత స్థాపకుడు లార్డ్ బుద్ధ బీహార్ లోని గయాలో జ్ఞానోదయం పొందారు. అందుకే ఈ నగరం అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచిన బౌద్ధ ప్రదేశాలలో ఒకటిగా ఏర్పడి ప్రాచుర్యం పొందింది. మునుపటి నగరం మగద్ భాగం పాట్నా నుంచి 100 కిమీ దూరంలో దక్షిణంగా ఉంది. ఇది అన్ని మతాలకు పవిత్ర ప్రదేశంగా ఉన్నది. బ్రహ్మయోని చుట్టూ మూడు వైపుల చిన్న రాతి విసిరివేయ బడ్డ కొండలు మంగళ-గౌరీ,శ్రింగా-స్థాన్,రామ్ శైలి మరియు పడమర వైపు ఫాల్గు అని పిలిచే

గయా – పుణ్యక్షేత్రం ఒక తోరణము Read More »

అమర్ నాథ్ – ప్రధాన యాత్రా స్థలం

శ్రీనగర్ నుంచి 145 కి. మీ ల దూరంలో ఉన్న అమర్ నాథ్, భారతదేశంలో ప్రధాన తీర్థ యాత్రా ప్రదేశాలలో ఒకటి గా పరిగణించబడుతుంది.సముద్ర మట్టానికి 4175 మీటర్లో ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం శివ భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది.మంచుతో సహజంగా ఏర్పడిన దైవ రూపమైన “శివ లింగం”,ఇక్కడి ముఖ్య ఆకర్షణ. ఈ తీర్థానికి పేరు రెండు హిందీ పదాల కలయిక వల్ల వచ్చింది. అమర్ అనగా అమరమైన.నాథ్ అనగా దేవుడు. హిందూ మత పురాణాల

అమర్ నాథ్ – ప్రధాన యాత్రా స్థలం Read More »

బృహదీశ్వర ఆలయం-తంజావూరు

పెరువుదైయార్ కోయిల్ బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. ఇది శైవాలయం . దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయంయునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.చరిత్ర రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరోబృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో

బృహదీశ్వర ఆలయం-తంజావూరు Read More »

Google ad
Google ad
Scroll to Top