చిరుధాన్యాలతో చేసిన జావ
వేసవికాలంలో ఎక్కువగా ఆహారం తినాలనిపించదు. అలాగని ఏమీ తినకపోతే నీరసం ఆవహిస్తుంది.. ముఖ్యంగా ఉదయం తీసుకునే ఆహారం రోజంతా మనం హుషారుగా పనిచేయడానికి కావాల్సిన శక్తినిచ్చేలా ఉండాలి. ఇందుకు సరైన ఎంపిక చిరుధాన్యాలతో చేసిన జావ. ఇది సులువుగా అరుగుతుంది. రోగనిరోధక శక్తినీ పెంచుతుంది. కావాల్సిన పోషకాలనూ అందిస్తుంది. కావాల్సినవి: బియ్యం- అరకేజీ, పెసలు- పావుకేజీ, మొలకెత్తిన రాగులు- 100 గ్రా., గోధుమలు- 50 గ్రా., ఓట్స్- 50 గ్రా., బార్లీ- 25 గ్రా., సోయా గింజలు- […]
చిరుధాన్యాలతో చేసిన జావ Read More »
You must be logged in to post a comment.