Logo Raju's Resource Hub

పర్యాటక ప్రదేశాలు

పాపికొండలు (Papikondalu)

పాపికొండలు తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వతశ్రేణి. పాపికొండలు ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్ఛిమగోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్నవి. ఎక్కువభాగం తూర్పు, మరియు పశ్ఛిమగోదావరి జిల్లాలలో ఉన్నవి. ప్రశాంతమైన, సుందరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం పాపికొండల సొంతం. పాపికొండలలోని చెట్లు ఆకులు రాల్చవు. కొండలు, జలపాతాలతో పూర్తిగా గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఎండాకాలంలో చల్లగా ఉండటం చేత దీనిని ఆంధ్రా కాశ్మీరం అంటారు. పాపికొండల అడవులలో పెద్దపులులు, నల్లపులులు, అడవిదున్నలు, నక్కలు, తోడేళ్లు, జింకలు, కోతులు, […]

పాపికొండలు (Papikondalu) Read More »

రంపచోడవరం

తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం అటవీ ప్రాంతం వారాంతపు విహారానికి మంచి ప్రదేశం. ఇక్కడికి దగ్గరలోనే రంపా జలపాతం ఉంది. రంపచోడవరం నుంచి జలపాతానికి కాలినడకన వెళ్లవచ్చు. పచ్చి చెట్ల మధ్యలో నుంచి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ కొద్దిదూరం నడక సాగిస్తే.. జలపాతాన్ని చేరుకోవచ్చు. జలపాతం చూడాలంటే రూ.10 చెల్లించి టికెట్‌ తీసుకోవాలి. ఇంకా ముందుకెళ్తే కొండ పైనుంచి.. రాళ్ల మీదుగా జాలువారే నీటిధారలు కనులకు విందు చేస్తాయి. మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. జలపాతం ముందున్న మడుగులో చక్కగా

రంపచోడవరం Read More »

మారేడుమిల్లి

తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మారేడుమిల్లి ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. మంచి పర్యాటక స్ధలం. తూర్పు కనుమలలో ఉన్న ఈ అటవీ ప్రాంతం మారేడుమిల్లి గ్రామానికి 4 కి.మీ. దూరంలో మారేడుమిల్లి- భద్రాచం రోడ్డు నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ కొండమీద నుండి ప్రవహించే అనేక చిన్న చిన్న జలపాతాలు చూపరులకు కనువిందు చేస్తాయి. ఇక్కడ వామూరు నది మూడుపాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఇక్కడ గడపటం ప్రకృతి ప్రేమికులకు ఓ అద్భుతమైన అనుభూతి. వెదురు బొంగులలో చేసే స్థానిక

మారేడుమిల్లి Read More »

దిండి పర్యాటకం

ఈ గ్రామం గోదావరి నదీతీరంలో గల మాల్కిపురం మండలం లోనిది. మంచి పర్యాటక ప్రదేశం. యాత్రికుల కొరకు హౌజ్‌బోట్లు ఉన్నాయి. ఎ.పి టూరిజం వారి వసతిగృహం కదు. మరియు స్విమ్మింగ్‌ఫూల్‌ సౌకర్యం ఉంది. వారాంతపు సెలవులు గడపటానికి గానీ, కుటుంబాలు ప్రశాంతంగా గడపటానికి గానీ, కొత్త జంటలకు గానీ చాలా అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణంతో ఉన్న ప్రదేశం దిండి. ఆధునిక నాగరికత సోకని గ్రామం దిండి. రాజమండ్రి నుండి 80 కిలోమీటర్ల దూరంలో కలదు. వసతి సౌకర్యం

దిండి పర్యాటకం Read More »

కడియం పూలతోటలు

కడియపు లంక (కడియం) : రాజమండ్రి నుండి కేవలం 8 కి.మీ. దగ్గరలో ఉన్న చిన్న అందమైన గ్రామం కడియం. ఆహ్లాదకరమైన వాతావరణం. పూలతోటలు, పూలచెట్లు, బోన్సాయ్‌ చెట్లు, అరుదైన పూల జాతుల చెట్లు లభించే నర్సరీలకు ప్రసిద్ధి. అనేక రకాల గులాబీలు, సన్నజాజులు, మల్లె మొక్కలు, ఔషధ మొక్కలకు ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం జనవరిలో ఫ్లవర్‌షో జరుగుతుంది. ఇక్కడనుండి భారతదేశం మొత్తానికి పూలమొక్కు ఎగుమతి చేయబడతాయి. రాజమండ్రికి కేవలం 8 కిమీ దూరంలో కడియం గ్రామం

కడియం పూలతోటలు Read More »

బొర్రా గుహలు

చరిత్రాత్మక ప్రాధాన్యం కల మరియు సహజసిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు విశాఖపట్నం జిల్లా అనంతగిరిలో కలవు. బొర్రా గుహలు ఉనికి 1807లో విలియం కింగ్‌ అనే బ్రిటీష్‌ బౌగోళిక శాస్త్రవేత్తచే కనిపెట్టబడినది. సముద్రమట్టానికి 1400 మీటర్ల ఎత్తులో గుహలు ఉన్నవి. ఈ గృహలో శివలింగాన్ని మరియు కామధేనువు విగ్రహాన్ని కూడా దర్శించవచ్చు. సహజంగా ఏర్పడ్డ ఈ గృహలు ఆవు పొదుగు ఆకారంలో ఉండి ఒక ఒక మిలియన్‌ (10 లక్షల) సవంత్సరాల క్రితంవిగా భావించబడుచున్నవి. బొర్రా గుహలో

బొర్రా గుహలు Read More »

కోలకతా

ఐకానిక్ హౌరా వంతెన బ్రిటీష్ కాలం నాటి హౌరా బ్రిడ్జ్, కోల్కత్తా నగరానికి గేట్ వే గా పనిచేస్తుంది, ప్రతి రోజు  లక్షల  వాహనాలు  మరియు 1.5 లక్షల మంది పాదచారులు దీనిని దాటుతారు.  కోల్కత్తా మరియు హౌరాను కలిపే ఒక బల్లకట్టు వంతెన స్థానం లో  ఈ  వంతెన ఫిబ్రవరి 3, 1943 న ప్రజల ఉపయోగార్ధం  ప్రారంభింప పడినది.  ఎల్లప్పుడూ అశేష జన సంద్రం చే సందడిగా ఉoడే తూర్పు మహానగరాన్ని(కోల్కత్తా) గంగా నది పై ఉన్న టెర్మినల్ హౌరా స్టేషన్ తో  కలిపి ఉక్కుతో నిర్మించబడిన ఈ వంతేనకు  నోబెల్

కోలకతా Read More »

Google ad
Google ad
Scroll to Top