📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

Accidents

Careless Driving – Bike accident -Death of Yanam MBA student on 12-02-2026

Careless Driving – Bike accident -Death of Yanam MBA student on 12-02-2026 Read More »

యానాం ప్రభుత్వాసుపత్రి వైద్యుడు ఆటో ఢీకొని మృతి

ఎప్పుడూ బస్సులో రాకపోకలు సాగించే ప్రభుత్వ వైద్యుడు ఆ రోజు ద్విచక్రవాహనంపై వెళ్లారు. శిరస్త్రాణం ధరించి జాగ్రత్తగా వెళ్తున్నా.. వ్యతిరేక మార్గంలో దూసుకొచ్చిన ఆటో ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పావాదతే వెంకటేశ్వర నాయక్(36) ఆయిదేళ్ల క్రితం యూపీఎస్సీ ద్వారా పుదుచ్చేరి ప్రభుత్వ వైద్య సర్వీసుకు ఎంపిక య్యారు. రెండేళ్ల పాటు పుదుచ్చేరిలో, తర్వాత మూడేళ్లగా యానాం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తు న్నారు. దంతవైద్యురాలైన భార్య, ఇద్దరు పిల్లలతోకాకినాడలో నివసిస్తూ

యానాం ప్రభుత్వాసుపత్రి వైద్యుడు ఆటో ఢీకొని మృతి Read More »

Coromandol Train accident Tragedy in Odisha (horrific 3 train collision)

At least 261 people were killed and around 900 were injured in a horrific three-train collision in Odisha’s Balasore, on 02-06-2023 (Friday) at around 7.30 p.m , the country’s deadliest rail accident in more than 20 years. Prime Minister Narendra Modi will visit the train accident site and meet with injured people at hospitals in Cuttack, his

Coromandol Train accident Tragedy in Odisha (horrific 3 train collision) Read More »

ఉత్తరాఖండ్‌ – హిమ ఖండం ఉపద్రవం

వర్షాకాలంలో హఠాత్తుగా కుంభవృష్టితో వరదలు ముంచెత్తిన సందర్భం కాదు. మండు వేసవిలో హిమఖండం కరిగి ఊరిపై విరుచుకుపడిన ఉదంతమూ కాదు. ఎలాంటి కీడూ శంకించని వణికించే చలికాలంలో ఉన్నట్టుండి ఆదివారం ( 07-02-2021 )ఉదయం ఉత్తరాఖండ్‌ను జల విలయం ముంచెత్తింది. దేవభూ మిగా పిలుచుకునే ఆ రాష్ట్రానికి తీరని విషాదం మిగిల్చింది. ఇంతవరకూ 26 మంది మృతులను లెక్కేయగా, దాదాపు 171 మంది జాడ తెలియలేదంటున్నారు. హఠాత్తుగా వచ్చిన వరదల్లో జాతీయ థర్మల్‌ విద్యుత్‌ సంస్థ(ఎన్‌టీపీసీ) ఆధ్వర్యంలోని

ఉత్తరాఖండ్‌ – హిమ ఖండం ఉపద్రవం Read More »

ప్రాణం తీసిన ట్రిప్పు.. 9 మంది లేడీ డాక్టర్ల మృతి

కర్ణాటకలో కనుమ పండుగ రోజు శుక్రవారం ( 16-01-2021) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హుబ్లీ–ధార్వాడ బైపాస్‌ రోడ్డులో ధార్వాడ నగర సమీపంలోని ఇటగట్టి వద్ద టెంపో ట్రావెలర్, ఇసుక టిప్పర్‌ ఢీకొనడంతో ఈ దారుణం జరిగింది. దావణగెరెకు ఐఎంఏకు చెందిన 15 మంది లేడీ డాక్టర్లు గోవాలో సరదాగా గడుపుదామని శుక్రవారం తెల్లవారుజామున టెంపో ట్రావెలర్‌లో బయలుదేరారు. ధార్వాడలో స్నేహితురాలి ఇంట్లో అల్పాహారం తీసుకోవాలనుకున్నారు. ఉదయం ఏడుగంటల సమయానికి

ప్రాణం తీసిన ట్రిప్పు.. 9 మంది లేడీ డాక్టర్ల మృతి Read More »

Advertisement
Scroll to Top