Logo Raju's Resource Hub

పర్యాటక ప్రదేశాలు

కాకినాడ

బ్రిటిష్ వారు ఇక్కడ ఉన్నపుడు ఈ ప్రాంతం యొక్క తీరు, రూపు రేఖలు కెనడా ని పోలి ఉండడం తో co-canada అని పెట్టారు. Co-canada కో-కెనడ కాస్త కాల క్రమేణా కాకినాడ అయ్యింది. ఈ ఊరి పట్టణ ప్రణాళిక మరియు రోడ్లు మద్రాస్ ఇప్పటి చెన్నై ని పోలి ఉండడం తో దీనిని రెండవ మద్రాస్ అని కూడా అంటారు. ప్రశాంతం గా ఉంటుంది అని, విశ్రాంత ఉద్యోగులకు స్వర్గధామం అంటారు(pensioners paradise) అంటారు. చాలా […]

కాకినాడ Read More »

వరంగల్: చారిత్రాత్మక ప్రాధాన్యత కల అద్భుతమైన ప్రదేశం

వరంగల్ భారతదేశంలో తెలంగాణా  రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా మరియు 12-14 వ శతాబ్దం A.D. నుండి పాలించిన కాకతీయ రాజుల రాజధానిగా ఉండెను. ఇది రాష్ట్రంలో ఒక పెద్ద నగరం. పురాతన కాలంలో వరంగల్ను ‘ఓరుగల్లు’ లేదా ‘ఓంటికొండ’ అని కూడా  పిలిచేవారని దీనికి సాక్ష్యాధారంగా  ఒక పెద్ద కొండ రాయిమీద ఈ పేర్లు చెక్కి ఉండటం కనిపిస్తుంది. వరంగల్ నగరం వరంగల్ జిల్లాలో ఉంది,దీనితోపాటుగా హన్మకొండ మరియు కాజీపేట్ కూడా ఉన్నాయ్.   వరంగల్

వరంగల్: చారిత్రాత్మక ప్రాధాన్యత కల అద్భుతమైన ప్రదేశం Read More »

Hampi (హంపి – శిధిలాలలో సవారీ)

హంపి పేరు వింటే చాలు వెంటనే మీకు విజయనగర పట్టణ అందచందాలు, వాటిని చుట్టుముట్టిన ప్రఖ్యాత శిధిలాలు గుర్తుకు వచ్చేస్తాయి. హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఈ పట్టణంలో హోయసలులనాటి శిల్ప సంపద కనపడుతూంటుంది. రాతి శిల్పాలైనప్పటికి సందర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి.  హంపి గురించిన కొన్ని వాస్తవాలు  హంపి ప్రాచీన పట్టణమే కాదను. దీనిని గురించి రామాయణంలో కూడా చెప్పబడింది. దీనిని ఆనాటి కాలంలో కిష్కింధ అనేవారని చరిత్ర చెపుతోంది. 13 నుండి 16

Hampi (హంపి – శిధిలాలలో సవారీ) Read More »

కాంచేన్ జంగా – ఒక విహంగ వీక్షణం కోసం

కాంచేన్ జంగా ప్రపంచంలోని మూడో అతి పెద్ద పర్వతం. సముద్ర మట్టానికి 8586 మీటర్ల ఎత్తున ఇండియా – నేపాల్ సరిహద్దులో హిమాలయాల్లో వుంది ఈ పర్వతం. కాంచేన్ జంగా అంటే “అయిదు మంచు నిధులు’. ఇక్కడే ఉండే 5 శిఖరాలలో ఒక్కోటీ బంగారం, వెండి, జాతి రాళ్ళు, ధాన్యాలు, పవిత్ర గ్రంధాలకు నిదిగా వుంటాయి. కాంచేన్కాంచేన్ జంగా లో వుండే అయిదు శిఖరాలలో మూడు – ప్రధాన, మధ్య, దక్షిణ శిఖరాలు భారత దేశం లోని ఉత్తర

కాంచేన్ జంగా – ఒక విహంగ వీక్షణం కోసం Read More »

భువనేశ్వర్ – అనేక దేవాలయాలు ఉన్న ప్రదేశం

భువనేశ్వర్ ఒడిషా యొక్క రాజధాని నగరం. భారతదేశం యొక్క తూర్పు భాగంలో ఉన్న ఒక గంభీరమైన పట్టణం. మహానది నైరుతి ఒడ్డున ఉన్నది. ఈ నగరం కళింగ కాలం నాటి నుండి అద్భుతమైన నిర్మాణం కలిగి ఉంది. ఈ పురాతన నగరం 3000 సంవత్సరాల గొప్ప వారసత్వం కలిగి ఉంది. భువనేశ్వర్ యొక్క భూభాగంలో 2000 కంటే ఎక్కువ దేవాలయాలు కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ఆ కారణంగా భువనేశ్వర్ ను భారతదేశం యొక్క ఆలయనగరం అని పిలుస్తారు.

భువనేశ్వర్ – అనేక దేవాలయాలు ఉన్న ప్రదేశం Read More »

JAIPUR (జైపూర్) – పింక్ సిటీ

భారతదేశంలోని పురాతన నగరమైన జైపూర్, పింక్ సిటీ గా ప్రసిద్ది చెందింది. రాజస్తాన్ రాజధానైన జై పూర్ పాక్షిక ఎడారి ప్రాంతంలో ఉంది. ఈ సుందర నగరాన్ని అంబర్ మహారాజు, రెండవ మహారాజ సవాయి జై సింగ్ బెంగాల్ కు చెందిన వాస్తు శిల్పి విద్యాధర్ భట్టాచార్య సహాయంతో నిర్మించాడు. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించిన భారత దేశం లోని మొదటి నగరం కూడా ఇదే .   హిందూ నిర్మాణ శైలి కి ఒక అద్భుత

JAIPUR (జైపూర్) – పింక్ సిటీ Read More »

2021 – ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులున్నాయి, భారత దేశంలో చూడవలసినవి ఏవి ఉన్నాయి

ఏడాదంతా మనం చేయవలసిన పని. ఇంకో పని కూడా చేయాలి. ఆదివారం కలిసొచ్చేలా శనివారం; శనీ ఆదివారాలు కలిసొచ్చేలా శుక్రవారం సెలవు పెట్టడం. వీలైతేనే. విధిగా కాదు. ఉద్యోగమనే విధికి అడ్డు తగలకుండా చూసుకోవాలి.  జనవరి14 సంక్రాంతి. 15 శుక్రవారం సెలవు పెడితే 16, 17 శని, ఆదివారాలు. 23, 24 మళ్లీ శని, ఆదివారాలు. 26 రిపబ్లిక్‌ డే. 25 సెలవు పెడితే 24 ఆదివారం. వరుసగా మూడు రోజులు. ఇవి చూడొచ్చు  :అహమ్మదాబాద్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌

2021 – ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులున్నాయి, భారత దేశంలో చూడవలసినవి ఏవి ఉన్నాయి Read More »

లంబసింగి

అక్కడ సూర్యుడు చంద్రుడిలా చూడముచ్చటగా కనిపిస్తాడు. మంచుతో జత కలిసిన సూర్యకిరణాలు గిలిగింతలు పెడుతుంటాయి. మండు వేసవిలో కూడా అక్కడి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు దాటదు. 250 మంది జనాభా ఉన్న ఆ గ్రామానికి శీతాకాలంలో లక్షల మంది పర్యాటకులు వస్తారు. సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండ గ్రామం అది. దీన్నే అంతా లంబసింగి అని పిలుస్తుంటే… ఆ గ్రామస్థులు మాత్రం కొర్రబయలు అంటారు. శీతాకాలం వచ్చిందంటే చాలు వర్షంలా కురుస్తున్న మంచుతో

లంబసింగి Read More »

బెంగళూరు(Bangalore)

అందుకే దీనిని గార్డెన్ సిటీ అని పిలుస్తారు. ఈ కారణంగా వాతావరణం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది మెట్రో మార్గంలో చెట్లను చూడండి. ఇవన్నీ చూసిన తరువాత బెంగళూరును గార్డెన్ సిటీ అని ఎందుకు పిలుస్తారు అని సందేహం ఉందా? 😛 బెంగళూరులో ప్యాలెస్ లాగే ఒక విధాన సభ ఉంది. మైసూరు రాజులూ నిర్మించిన పెద్ద పాలస్ ఉంది. ఇక్కడే ముద్రించిన క్యాలెండర్ చాలా ప్రసిద్ది చెందింది. పేరు బెంగళూరు ముద్రణాలయ. ఇక్కడ చాలా మంచి నాణ్యమైన సిటీ బస్సులు ఉన్నాయి.

బెంగళూరు(Bangalore) Read More »

సారనాథ్

సారనాథ్ ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. బౌద్ధమత పరంగా సారనాధ్ పేరుపొందినది. ఇక్కడ ప్రఖ్యాతి గాంచిన జింకల పార్క్ లోనే గౌతమ బుద్దుడు మొదటి ధర్మాన్ని బోధించాడు మరియు మొదటి సంఘం స్థాపించబడిన ప్రదేశము. సారనాధ్ భారతదేశంలో ఉన్న నాలుగు ప్రధాన బౌద్ధ స్థలాలలో ఒకటి. అశోక చక్రవర్తిచే నిర్మింపబడిన అనేక స్థూపాలు సారనాధ్ లో ఉన్నాయి. వీటిలో అశోక స్థూపం ప్రసిద్ధి చెందినది. ఈ స్థూపంలో ఉన్న నాలుగు

సారనాథ్ Read More »

మథుర

మథుర నగరానికి బ్రిజ్ భూమి లేదా ‘అంతు లేని ప్రేమ కల భూమి‘ అని గతంలో పేరు. ఇపుడు కూడా అలాగే పిలుస్తున్నారు. మధుర పట్టణం హిందువులకు ప్రధాన యాత్రాస్థలం. ఇక్కడ శ్రీకృష్ణుడు, అతని ప్రియురాలు రాధకు సంబంధించి అనేక దేవాలయాలు కనపడతాయి. 8వ శతాబ్దంలో ఈ ప్రాధాన్యతను బయటపడక ముందు ఈ పట్టణం బౌద్ధులకు సంబంధించినది. బౌద్ధమతానికి చెందిన అనేక బౌద్ధ ఆరామాలలో సుమారు ౩,౦౦౦ మంది బౌద్ద సన్యాసులు వుండేవారు. ఆఫ్ఘన్ ప్రభువు మహమ్మద్

మథుర Read More »

Lucknow

లక్నో , ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని మరియు ‘నవాబుల నగరం’గా పిలువబడే గోమతి నది తీరాన ఉంది.లక్నోలో శిధిలమైన లక్నో భవనాలు, 1857 స్వాతంత్ర మొదటి యుద్ధదృశ్యాలు, రాజ్ వంశ కాలంనాటి మెమోరియల్ మ్యూజియంలను కూడా సందర్శించవచ్చు. లక్నోలో పచ్చదనం కూడా ఒక భాగం. లక్నో జూ, బొటానికల్ గార్డెన్, బుద్ధ పార్కు, కుక్రైల్ ఫారెస్ట్ రిజర్వ్, సికందర్ బాగ్ కూడా చూడవలసినవే. లక్నోలో అవధి నిర్మాణానికి సాక్ష్యంగా నిలిచే అనేక అద్భుతమైన కట్టడాలు, ఆకట్టుకునే భవనాలు

Lucknow Read More »

ఉదయపూర్‌

ఆరావళి పర్వతప్రాంతంలో ఉన్న ఉదయపూర్‌ (రాజస్థాన్‌)కు దేశంలో అత్యంత రొమాంటిక్‌ పట్టణాలలో ఒకటిగా పేరుంది. చుట్టూ నాలుగు సరస్సులతో అలరారుతున్న ఈ పట్టణం ఎన్నో విశేషాలకు నెలవు. ‘జెవెల్‌ ఆఫ్‌ మేవార్‌’, ‘వెనీస్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అనే పేర్లు దీనికి సొంతం. అద్భుతమైన సరస్సులు ఉండటం ఒక విశేషమైన అత్యద్భుతమైన చారిత్రక సౌరభాలు ఉండటం మరో విశేషం. మొఘలుల కోటలు, ప్యాలెస్‌లు, దేవాలయాలు, హిల్స్‌ ఈప్రాంత సొంతం. ఉదయపూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది నధ్వారా

ఉదయపూర్‌ Read More »

నైనిటాల్

హిమాలయ శ్రేణులలోని కుమావొన్ హిల్స్ మధ్య భాగంలో ఉన్న నైనిటాల్ భారత దేశపు సరస్సుల జిల్లాగా పిలువబడుతుంది. అత్రి, పులస్త్య, మరియు పులాహ ఋషులు ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తూ దాహం తీర్చుకునేందుకు గాను నైనిటాల్ వద్ద ఆగారు. వారికి ఆ ప్రాంతంలో నీరు లభించలేదు. వెంటనే వారు ఒక పెద్ద గొయ్యి తవ్వి దానిలోకి మానస సరోవరం నీటిని నింపి దాహం తీర్చుకున్నారు. ఆ విధంగా నైనిటాల్ సరస్సు సృష్టించబడింది. మరో కధనం ప్రకారం ఇక్కడ

నైనిటాల్ Read More »

శ్రీనగర్

శ్రీనగర్ … వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన టూరిస్టు స్పాట్… దాల్ లేక్. ఈ సరస్సు 22 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ సరస్సు ఫిషింగ్, వాటర్ ప్లాంట్ హార్వెస్టింట్ లాంటి వాటి ద్వారా శ్రీనగర్ ఆర్థికాభివృద్ధికి ఎంతో తోడ్పడుతోంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ‘షికారాలు’. అంటే గూటి పడవలు. అందంగా అలంకరించిన ఈ పడవల్లో ప్రయాణించడానికి పర్యాటకులు ఇష్టపడతారు. చలికాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డ కట్టేస్తుంది. అందుకే దీన్ని చూడాలంటే ఏప్రిల్

శ్రీనగర్ Read More »

Dharmasala / ధర్మశాల

ధర్మశాల, హిమాచల ప్రదేశ్ లోని కాంగ్రాకు 27 కిలోమీటర్ల దూరంలో ఈశాన్యాన ఉన్న ఒక పర్వత పర్యాటక కేంద్రం. ఈ ప్రాంతం కాంగ్రా లోయకు ప్రవేశద్వారంగా పరిగణింపబడుతుంది. ఈ ప్రాంతపు ప్రాకృతిక సౌందర్యం మంచుతో కప్పబడిన ధవళాధర్ పర్వతశ్రేణులతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఈ నగరాన్ని రెండు వేర్వేరు ప్రాంతాలుగా విడగొట్టారు, ఎగువ ధర్మశాల, దిగువ ధర్మశాల. దిగువ ధర్మశాల వాణిజ్య కేంద్రం కాగా, ఎగువ ధర్మశాల వలస జీవనశైలికి పేరొందింది. మెక్లియాడ్ గంజ్, ఫర్సిత్ గంజ్

Dharmasala / ధర్మశాల Read More »

సిక్కిం పర్యాటకం

చక్కటి ప్రాంతాలు, మంచు కిరీటాలను ధరించిన పర్వతాలు, పూలపాన్పు వంటి మైదానాలు, అందమైన జలవనరులు, ఇంకా ఎన్నో ఉండి, దాదాపుగా ఒక స్వర్గం అని పేరుపొందినదే ఎంతో అద్భుతమైన సిక్కిం. సిక్కిం, భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతంలోని రాష్ట్రాలలో ప్రకృతమైన ప్రకృతి ఉన్న అద్భుత భూమి. మరియు జీవితకాలంలో ఒక్కసారైనా చూడదగిన సుందర ప్రదేశాలతో ఉన్న రాష్ట్రం. సిక్కింకు తూర్పున భూటాన్, పశ్చిమ దిశలో నేపాల్, ఉత్తరాన టిబెట్ పీఠభూమి ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన

సిక్కిం పర్యాటకం Read More »

Goa Hotels / Hotels at Goa

Goa Hotels / Hotels at GoaSeashell Beach SuitesOpposite Delfinos SupermarketCandolim, Bardez 403515Phone : 0832 652 4466Vivanta by Taj – PanajiOff D. B. Bandodkar Road, Panjim 403001Phone : 0832 663 3636Hotel website: https://vivanta.tajhotels.com/en-in/panaji-goa/Grand Hyatt GoaP.O. Goa University, Bambolim 403206Phone :0832 301 1234Hotel website : https://goa.grand.hyatt.comPark Hyatt Goa Resort and SpaArossim Beach | South Goa, Cansaulim 403712Phone :0832 272

Goa Hotels / Hotels at Goa Read More »

How to go Goa / గోవా

ఎలా వెళ్ళాలి ?ఏ.పి టూరిజం వారి 5 రోజుల ప్యాకేజ్ లో వెళ్ళవచ్చు. లేక హైదరాబాద్ నుండి ప్రైవేట్ బస్ సర్వీసులలో వెళ్ళవచ్చు.హైదరాబాద్ నుండి :రైలు మార్గం :17603 కాచిగూడా – యశ్యంతపూర్ ఎక్స్ ప్రెస్ (కొన్ని భోగీలు మాత్రమే) గుంతకల్ నుండి కనక్టింగ్ ట్రైన్ (18047) కు భోగీలు మారుస్తారు. వారంలో అన్నిరోజులు నడుస్తుంది. కాచిగూడాలో రాత్రి 09-00 గంటలకు బయలుదేరుతుంది. 18047 : అమరావతి ఎక్స్ ప్రెస్ (హౌరా – వాస్కోడిగామా : సోమ, మంగళ, గురు,

How to go Goa / గోవా Read More »

గోవాలో బీచ్ లు

కలన్ గేట్ బీచ్గోవాలో చాలా ప్రసిద్ధి చెందిన బీచ్ ఇది. దీనినే క్వీన్ ఆఫ్ బీచెస్ అని కూడా అంటారు. బీచ్ చాలా రద్దీగా ఉంటుంది. జూన్ నుండి సెప్టంబర్ దాకా సముద్రం ఉదృతంగా ఉంటుంది. కాలంలో ఈతను నిషేధిస్తారు. డిసెంబర్, జనవరి నెలలో కార్నివాల్స్ (ఉత్సవాల) తో కోలాహలంగా ఉంటుంది. ఈ బీచ్ వాటర్ స్పోర్ట్స్ కు ప్రసిద్ధి. ఎక్కడా లేని క్రీడలు ఇక్కడ ఉంటాయి. లవాటర్ స్పోర్ట్స్ మరియు ఇతర ఆటలకు రుసుము చెల్లించవలసి

గోవాలో బీచ్ లు Read More »

Water Sports, Goa

వాటర్ స్పోర్ట్స్-పారా సైలింగ్, వాటర్ బైక్, బనానా బోట్, క్యాసినోలు ప్యారా సైక్లింగ్ :ఓ పడవ మీద సముద్రంలోకి తీసుకు వెళ్ళి అక్కడ మరో పడవ ఎక్కిస్తారు. అక్కడ నుండి ప్యారాచూట్ లో ఎక్కించి గాల్లోకి వదిలి వేస్తారు. పైకి వెళ్ళాక ఆ అనుభూతి వేరు.వాటర్ బైక్ :నీళ్ళ మీద నడిచే బైక్ ఇది. వేగంగా అలలను చీల్చుకుంటూ ముందుకు వెళుతుంది ఈ బైక్.బనానా :గాలితో నిండిన అరటిపండు ఆకారంలో ఉన్న ఓ పడవ మీద సముద్రంలోకి తీసుకు

Water Sports, Goa Read More »

రిషికేశ్

రిషికేశ్ హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఇది హిమాలయాల దిగువ భాగంలో ఉంది. శ్రీరాముడు రావణ సంహారం తరువాత బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఇక్కడ పరిహార ర్మలాచరించినట్లు పురాణ కథనం. రిషికేశ్ హరిద్వార్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమాలయ చార్‌దామ్‌లుగా ప్రసిద్ధి చెందిన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి. పవిత్ర గంగానది ఋషికేశ్ గుండా ప్రవహిస్తుంది. గంగా నది హిమాలయాలలోని శివాలిక్ కొండలను దాటి ఉత్తర భారత మైదానాలలో ప్రవేశించే ప్రదేశమే ఋషికేశ్. ఋషికేశ్

రిషికేశ్ Read More »

గంగోత్రి

గంగోత్రి గంగా నది పుట్టిన ప్రదేశం. గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం. హిమాలయాలలోని చార్‌ధామ్‌లలో ఒకటి. ఇక్కడ గంగానది భాగీరధి పేరుతో పిలవబడుతుంది. గంగా నదినిభూమికి తీసుకు రావడానికి భాగీరధుడు కారణం కనుక ఆ పేరు వచ్చింది. దేవ ప్రయాగనుండి గంగానదిలోఅలకనందా నది ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నదిగా పిలవబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం గోముఖ్. ఇది గంగోత్రినుండి 40 కిలోమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది. హరిద్వార్, రిషికేశ్ మరియు డెహరాడూన్ నుండి ఒక రోజు ప్రయాణంచేసి

గంగోత్రి Read More »

ఏటూరునాగారం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం అభయారణ్యం వేసవి తాపం కనిపించదు. ఎండ పడదు పెద్ద పెద్ద చెట్లు చక్కటి చల్లదనాన్నిస్తాయి. పచ్చని చెట్లు మధ్య వడగాలి మాట మర్చిపోతారు. అటవీశాఖ వారు దట్టమైన అడవి మధ్యలో తాడ్వాయి దగ్గర ఏర్పాటు చేసిన వనకుటీరాలలో బస చేయవచ్చ.ఈ అరణ్యంలో సమయం ఆనందంగా గడిచిపోతుంది. ఉదయాన్నే.. చెట్ల నుంచి తొంగిచూసే సూర్యుడి లేత కిరణాలు .. మనసుకు ఆనందం కలిగిస్తాయి. ఈ వనంలో సైకిల్‌ సవారీ కోసం ప్రత్యేకమైన ట్రాక్‌

ఏటూరునాగారం Read More »

ప్రశాంతి నిలయం, పుట్టపర్తి

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మరియు పుట్టపర్తి సాయిబాబా వారి జన్మస్థలం. పుట్టపర్తికే తలమానికం సాయిబాబా వారి ప్రశాంతి నిలయం. నిత్యం కొన్ని వేలమంది భక్తులు ఈ ఆశ్రమం చూసేందుకు వస్తారు. విదేశాలనుండి కూడా సాయిభక్తులు వస్తారు. పుట్టపర్తిలో సాయి సేవాసంస్థల వారు పేదవారికి ఉచిత హాస్పటల్‌,విద్యా సంస్థలు ఇంకా అనేక సేవా కార్యక్రమములు నిర్వహించుచున్నారు. భక్తులు, పర్యాటకుల కోసం ప్రభుత్వం 1.5 కోట్ల రూపాయలతో శిల్పారామం నిర్మించారు. ఎలా వెళ్ళాలిపుట్టపర్తికి రైలు మరియు రోడ్డు మార్గాలలో వెళ్ళవచ్చు.

ప్రశాంతి నిలయం, పుట్టపర్తి Read More »

నల్లమల ఎకో టూరిజం

కర్నూలు జిల్లాలోని పచ్చర్ల, బైర్లూటి, తుమ్మలబయలు నల్లమల ఎకో టూరిజానికి ముఖద్వారాలు. వారాంతాల్లో, సెలవు రోజులలో వేలసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తారు. అడవి అందాలను ఆస్వాదించాలని పెద్దలు….. వన్యమృగాలను చూడాలని పిల్లలు ఆరాటపడుతుంటారు. ట్రెక్కింగ్ ప్రియులకు మంచి ప్రదేశం ‘జంగిల్ క్యాంప్’లోని కాటేజీల్లో బస చేసి తీరికగా అడవంతా చూడొచ్చు. లేక ఉదయాన్నే .. సఫారీ చేసి, పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ.. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చు. వారాంతాల్లో హైదరాబాద్, విజయవాడ, కర్నూలు తదితర నగరాల నుంచి పర్యాటకులు నల్లమలకు

నల్లమల ఎకో టూరిజం Read More »

నాగార్జున కొండ

నాగార్జున కొండ దక్షిణ భారతంలో ప్రసిద్ధి చెందిన ఒక బౌద్ధ క్షేత్రం. బౌద్ధమత తత్వవేత్త, ఆచార్యుడు అయిన నాగార్జునుని పేరు ఈ ప్రాంతానికి పెట్టబడింది. ఆచార్య నాగార్జునుడు బౌద్ధమత వ్యాప్తికొరకు అమరావతి నుండి ఇక్కడకు వచ్చి నివాసం ఏర్పరుచుకున్నాడు. మహాయాన బౌద్ధమతాన్ని (వీరు బుద్ధుని విగ్రహాలను పూజించరు) స్థాపించిన ఈయన సుమారు 60 సంవత్సరాల పాటు ఈ సంఘాన్ని ఇక్కడ ఉన్న విద్యాలయాన్ని కూడా నిర్వహించారు. ఈ విద్యాలయానికి అప్పట్లోనే చైనా, శ్రీలంక నుండి విద్యార్ధులు వచ్చేవారు.

నాగార్జున కొండ Read More »

అమరావతి బౌద్ధ స్థూపం

అమరావతి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్నది. ఒకప్పటి శాతవాహునుల రాజధాని ఐన ధరణికోట అమరావతికి దగ్గరలోనే ఉన్నది.. తరువాత కుషానులు కాలంలో ఇక్కడ బౌద్ధమతం వ్యాపించింది. 2000 సంవత్సరాక్రితం కట్టబడిన బౌద్ధ స్థూపాన్ని, బౌద్ధమత అవశేషాలను ఇక్కడ చూడవచ్చు. ఈ స్థూపం సాంచి స్థూపంకంటే పొడవైనది. దీనిని అశోకచక్రవర్తి కాలంలో నిర్మించారంటారు. దీనినే మహాస్థూప, దీపాలదిన్నె అనికూడా అంటారు. ఈ స్థూపం గుండ్రని వేదిక మీద ఇటుకలతో నిర్మించబడినది. ఈస్తూపం అనేక చిన్న బొమ్మలతో అలంకరించబడి

అమరావతి బౌద్ధ స్థూపం Read More »

భవానీ ద్వీపం

కృష్ణానది మధ్యలో 130 ఎకరాలో విస్తరించి ఉన్న భవానీద్వీపం మంచి పిక్నిక్‌ స్పాట్‌. మీటింగ్‌ లకు, వివాహాది శుభకార్యక్రమాకు అనుకూలం. సమావేశాలకు ఎ పి టి డి సి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలోనే నదీ ద్వీపాలలో ఉన్న పెద్ద దీవి భవానీ ద్వీపం. వారాంతపు సెలవులు కుటుంబాలతో గానీ, స్నేహితులతో గడపటానికి మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం. బోట్ లో విహారం ఒక మరపురాని అనుభూతి. వాటర్ స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎ పి టి

భవానీ ద్వీపం Read More »

Google ad
Google ad
Scroll to Top