Logo Raju's Resource Hub

Inspiring Personalities

విక్రమ్ సారాభాయ్ (1919-1971) / Vikram Sarabhai

భారతీయ అంతరిక్ష పరిశోధనకు, విజయాలకు మూలపురుషుడు డా. విక్రమ్ సారాభాయ్. సారాభాయ్ 1919 సంవత్సరం ఆగష్టులో జన్మించారు. చిన్న, చిన్న రాకెట్ల నుండి, అతి పెద్ద రాకెట్ ప్రయోగ వాహన నౌకలు, ఉపగ్రహాలు, ప్రయోగించే దశకు భారత్ ఎదిగి రావటానికి సారాభాయ్ నిరంతర పరిశోధనలు, దీక్ష, కృషి కారణం.అంరిక్ష పరిశోధనలు దేశావసరాలైన విద్య, కమ్యునికేషన్స్, భూగర్భ వనరులు, రక్షణ, వాతావరణ పరిశోధన, మొదలైన రంగాలలో ఉపయోగపడే విధంగా రూపకల్పన చేశారు. 1975 సంవత్సరంలో భారతదేశపు మొదటి ఉపగ్రహం […]

విక్రమ్ సారాభాయ్ (1919-1971) / Vikram Sarabhai Read More »

హోమీ బాబా (1990-1966) / Homi Bhabha

భారతీయ అణుపరిశోధనా రంగ రూపశిల్పి హోమీ జహంగీర్ బాబా. 1909లో ముంబాయిలో జన్మించి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చి, 1945 సంవత్సరంలో “ TATA Institute of fundamental research” ను స్థపించారు. వీరు 1937లోనే ‘‘కాస్మిక్ రేడియేషన్’’ పై పరిశోధనలు జరిపి ‘‘మిసాన్’’ అనే కణాలను కనుగొన్నారు. దీనితో వీరు విశ్వవిఖ్యాతి గాంచారు. 1948లో ఆటమిక్ కమీషన్ కు అధ్యక్షునిగా ఎన్నికై భారతీయ అణుశక్తి నిర్మాణానికి రూపు దిద్దాడు.

హోమీ బాబా (1990-1966) / Homi Bhabha Read More »

యల్లాప్రగఢ సుబ్బారావు (1895-1948) / Yellapragada Subba Rao

భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో ప్రసిద్ధి వ్యక్తి. హార్వార్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసన్ నుండి డిప్లొమా పొందిన తరువాత, లెద్రలే ప్రయోగశాలలలో చేరాడు. యల్లాప్రగడ రూపొందించి హెట్రజాన్ అనే మందు ప్రపంచ ఆరోగ్య సంస్థచే బోదకాలు నివారణకు ఉపయోగించబడుతుంది. శ్రీ యల్లాప్రగడ సుబ్బారావు పర్వవేక్షణలో బెంజిమన్ డుగ్గర్ 1945లో ప్రపంచంలోనే మొదటి టెట్రాసైక్లిన్ యాంటీ బయాటిక్ ‘‘అరియోమైసిన్’’ ను కనుగొన్నారు. ‘‘పెస్క్’’ అను నతడు అసూయతో సుబ్బారావు కనుగొన్న పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడంతో

యల్లాప్రగఢ సుబ్బారావు (1895-1948) / Yellapragada Subba Rao Read More »

సి.వి రామన్ (1888-1970) / CV Raman – National Science Day

భారతదేశంలో భౌతికశాస్త్రంలో మొట్టమొదటి నోబుల్ ప్రైజ్ విజేత, విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సి .వి. రామన్. రామన్ కు 1930 సం.లో నోబుల్ బహుమతి లభించింది. ‘‘రామన్ ఎఫెక్ట్’’ అనే పరిశోధన ఈ బహుమతి వీరిని వరించేలా చేసింది. రామన్ ఎఫెక్ట్ అనగా కాంతికిరణం. కాంతి పారదర్శ్ పదార్ధం గుండా ప్రయాణించినప్పుడు, దానిలో కలిగే మార్పులను వివరిస్తుంది. దీనిద్వారా 2000 రసాయన మిశ్రమాల నిర్మాణం కనుగొనగలిగారు. చివరకు లేజర్ కిరణాల ఆవిష్కరణ తరువాత ఈ రామన్ ఎఫెక్ట్

సి.వి రామన్ (1888-1970) / CV Raman – National Science Day Read More »

జె.సిబోస్ (1858-1937) / JC Bose

మొక్కలు మానవుల లాగానే స్పందిస్తాయి. అవి రోదిస్తాయి, సంతోషపడతాయి. మనకు లాగే కోపం, సంతోషం కలిగి ఉంటాయని తొలిసారిగా ప్రపంచానికి నిరూపించిన ఆధునిక శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. ఇతను భౌతిక శాస్త్రవేత్తే కాకుండా, వృక్ష శరీర ధర్మశాస్త్రం మీద కూడా అనేక పరిశోధనలు చేసి, భౌతిక శాస్త్రానికి, శరీర ధర్మ శఆస్త్రానికి మధ్యనున్న అడ్డుగోడలను తొలగించాడు. తన సిద్ధాంతం నిరూపించటానికి బోస ‘‘రాసోనేట్ రికార్డర్’’ అనే పరికరాన్ని తయారు చేశాడు. ఇది చెట్టులో జరిగే సూక్ష్మాతి సూక్ష్మమైన

జె.సిబోస్ (1858-1937) / JC Bose Read More »

ప్రఫుల్ల చంద్రరే (1861-1944) / Prafulla Chandra Ray

ఇతను భారత రసాయన శాస్త్ర పితామహుడు 1861లో ప్రస్తుత బంగ్లదేశ్లో జన్మించాడు. 1887లో రసాయన శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు (ఇంగ్లాండ్) ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చి కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకునిగా చేరాడు. ప్రఫుల్ల చంద్రరే పరిశోధనలు మెర్కురస్ నైట్రేట్ అనే రసాయనం కనుగొన్నాడు. నైట్రజజ్ గ్యాస్ తయారుచేసే సుభ విధానం కనుగొన్నాడు. దీనిని ఎక్కువగా వ్యవసాయరంగంలో ఉపయోగిస్తారు. భారత రసాయన చరిత్ర – History of Hindi hemistryI,II అనే పుస్తకాన్ని ప్రచురి`ంచాడు. దీనితో భారత రసాయన

ప్రఫుల్ల చంద్రరే (1861-1944) / Prafulla Chandra Ray Read More »

రతన్ టాటా (Ratan Tata)

1). రతన్ టాటా శిక్షణ పొందిన పైలట్ అని చాలా మందికి తెలియదు. టాటా కి పైలట్ లైసెన్స్ కూడా ఉంది. తరచుగా తన కంపెనీ విమానాలను తానే నడుపుతుంటాడు. అంతే కాకుండా ఎఫ్ -16 అనే ఫ్లైట్ ని నడిపిన తొలి భారతీయుడు టాటా.   2). టాటా సంపన్నుల ఇంటిలో జన్మించినప్పటికీ, చిన్నతనం లో ఇబ్బదులకి గురయ్యాడు. టాటా 7 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు, నావల్ టాటా మరియు సూని టాటా విడిపోయారు.

రతన్ టాటా (Ratan Tata) Read More »

నోబెల్ బహుమతులు

నోబెల్ పురస్కారం… అంతర్జాతీయంగా ఎంతో పేరు, ప్రాధాన్యత వున్న అవార్డు . మానవ సమాజానికి ఉపయోగపడిన శాస్త్రవేత్తలకు ,స్వీడన్‌కు చెందిన ఆల్ర్ఫెడ్‌ నోబెల్‌ పేరు మీద 1901 నుంచి నోబెల్‌ బహుమతిని ఆరు రంగాల్లోఇస్తున్నారు. మెడిసిన్ / ఫిజియోలజీ , ఫిజిక్స్ ,కెమిస్ట్రీ,ఎకనమిక్స్, లిటరేచర్ ,శాంతి లో అవార్డు లు డిసెంబరు 10 న,స్టాక్ హోంలో ప్రతి సంవత్సరం ఇస్తారు. శాంతి బహుమతి బ్యాంకు ఆ ఫ్ స్వీడన్ ద్వారా ఇస్తారు భారతీయులు, భారత సంతతికి చెందిన వారు లేదా భారత పౌరసత్వం వున్న, ఇప్పటివరకు నోబెల్ పొందిన భారతీయులు : రవీంద్రనాథ్‌ టాగూర్‌, (1913): భారత దేశాని

నోబెల్ బహుమతులు Read More »

సర్ ఆర్థర్ కాటన్ జీవితం – కృషి

కాటన్ దొర’ అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 – జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః, స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం’ ఇదీ నేటికీ గోదావరి వాసులు నిత్యం స్మరించే శ్లోకం. అపర భగీరుథుడైన ఆంగ్లేయ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ కారణంగా తాము నిత్యం ఉదయాన్నే గోదావరి స్నానమాచరించే భాగ్యం కలిగిందన్నది దాని సారాంశం.

సర్ ఆర్థర్ కాటన్ జీవితం – కృషి Read More »

Google ad
Google ad
Scroll to Top