ఎక్కడ ఖాళీ ప్రాంతముంటే అది తన రాజ్యమన్నట్టు పెరిగే ‘పార్ధినియం హిస్టెరో ఫోరస్’ మొక్కను మీరూ చూసే ఉంటారు. ఈ మొక్క మొదటగా 1956 లో ఇండియాలో కనిపించింది. మెక్సికో నుంచి ఆహారధాన్యాలను పూణేకు దిగుమతి చేస్తుండగా ఇది విత్తనరూపంలో ఇండియాలోకి ప్రవేశించింది. గాలి వేగంతో దేశమంతా పాకి ప్రమాదకరంగా మారిపోయింది. ఈ మొక్క పర్యావరణానికి ముప్పు అని, శ్వాసకోశ సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Google ad
Google ad