Covid-19

మనోబలమే మహౌషధం

కష్టాలు ఒక్కసారిగా చుట్టిముట్టినప్పుడు మనిషి నిబ్బరంగా ఉండగలగటమే ధీరత్వం అంటే! క్లిష్ట పరిస్థితులలో నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. ఆశ సన్నగిల్లుతుంది. మనసు  నిలకడను కోల్పోతుంది. ఏదో తెలియని భీతి మనసులో తిష్ఠ వేస్తుంది. దాంతో కుంగిపోతాడు. మానసిక ప్రశాంతతకు దూరమవుతాడు. ఆశాæకిరణం కనుచూపు మేరలో లేదని, తను ఈ గడ్డుకాలం నుంచి బైట పడలేననే భయం ఏర్పడుతుంది. తన జీవితాన్ని అర్ధంతరం గా ముగించే ప్రయత్నం కూడా చేస్తాడు. ఈ కరోనా కష్ట కాలంలో మనలో చాలామంది …

మనోబలమే మహౌషధం Read More »

పాజిటివ్‌ వచ్చిన అందరికీ ఆక్సిజన్‌ సపోర్ట్‌ – అవసరమా?

అందరికీ ఆస్పత్రిలో అడ్మిషన్, ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరం ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ రక్తంలో ఉండే ఆక్సిజన్‌ లెవెల్స్‌ 94 శాతం కంటే తక్కువగా ఉన్న వారికి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు భావించి, ఆస్పత్రిలో అడ్మిషన్‌తో పాటు ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరమని అవసరమవుతంది . శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న కరోనా బాధితులకు సరైన సమయంలో ఆక్సిజన్‌ అందిస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆక్సిజన్‌ అందించక పోతే..శ్వాస కష్టమై చివరకు వెంటిలేటర్‌ అవసరమవుతంది. ప్రస్తుతం చాలామంది ఇంట్లోనే ఉండి ఆక్సిజన్‌ …

పాజిటివ్‌ వచ్చిన అందరికీ ఆక్సిజన్‌ సపోర్ట్‌ – అవసరమా? Read More »

కోవిడ్ వ్యాక్సీన్: మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా… కేంద్రం ప్రకటన

మే నెల 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృత స్థాయిలో అందరికీ వర్తించేలా ఉంటుందని కేంద్ర ఆరోగ్య – కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కరోనా సెకండ్‌ వేవ్‌

ఫస్ట్‌ వేవ్‌లో కరోనా పట్ల విపరీతమైన భయం ఉండేది. దానికి తోడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలు పూర్తిగా అప్రమత్తతతో ఉన్నారు. ఈ రెండు అంశాలు ఉన్నప్పటికీ… అప్పటివరకు కరోనా ఇన్ఫెక్షన్‌కి ఎవరికీ రెసిస్టెన్స్‌ లేకపోవడం తో లాక్‌డౌన్‌ తర్వాత, అప్పటి పాండమిక్‌ విపరీతంగా సాగింది. అయితే మరణాల సంఖ్య మొదట్లో 3 శాతం ఉండగా పోనుపోను మరణాల సంఖ్య తగ్గుతూ 1.5 శాతానికి వచ్చింది. అయితే ఇప్పటి తాజాపరిస్థితిలో ఫస్ట్‌వేవ్‌లో ఉన్న భయం రెండవ వేవ్‌ నాటికి …

కరోనా సెకండ్‌ వేవ్‌ Read More »

కరోనావైరస్: వ్యాక్సీన్ల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

వ్యాక్సీన్ అంటే ఏమిటి? ఇన్ఫెక్షన్, వైరస్, లేదా వ్యాధితో పోరాడేలా శరీరాన్ని వ్యాక్సీన్ సిద్ధం చేస్తుంది. ఈ వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను అచేతనం లేదా బలహీనం చేసే విధంగా వ్యాక్సీన్లను తయారుచేస్తుంటారు. కొన్నిసార్లు ఈ సూక్ష్మజీవుల తరహాలో స్పందించే డమ్మీ సూక్ష్మజీవులనూ వ్యాక్సీన్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. వ్యాధి కారక సూక్ష్మజీవులు దాడి చేసినప్పుడు వాటిని గుర్తించి, పోరాడే సామర్థ్యాన్ని రోగ నిరోధక శక్తికి ఈ వ్యాక్సీన్లు అందిస్తాయి. వీటి వల్ల మనకు పెద్ద అనారోగ్య సమస్యలు రాకపోవచ్చు. …

కరోనావైరస్: వ్యాక్సీన్ల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు Read More »

Covid-19 vaccine – How to Register

వెబ్ సైటు ద్వారా నమోదు చేసుకోవడం ఎలా? http://www.cowin.gov.in అనే వెబ్ సైటులోకి లాగ్ ఇన్ అవ్వాలి. అందులో మొబైల్ నెంబర్ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై బటన్ ప్రెస్ చేయగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ నమోదు పేజీ కనిపిస్తుంది. అందులో అవసరమైన వివరాలను నమోదు చేయాలి. వ్యాక్సీన్ వేసుకోవాలనుకునే వారి వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం, వాటి వివరాలు, పేరు, పుట్టిన తేదీ, జెండర్ వివరాలను నింపాలి. ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వివరాలు …

Covid-19 vaccine – How to Register Read More »

వ్యాక్సిన్‌ రేస్‌లో టాప్‌టెన్‌లో‌ భారత్‌

కోవిడ్‌ మహమ్మారిని తరిమికట్టడంలో ప్రపంచదేశాలతో భారత్‌ పోటీపడుతోంది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మనదేశం తొలి పది దేశాల సరసన నిలిచింది. ప్రజలకు అత్యధిక వ్యాక్సిన్‌ డోసులను వేసి, అంతర్జాతీయ రికార్డు సృష్టించింది. వ్యాక్సిన్‌ ఆవిష్కరించిన తొలివారం రోజుల్లోనే కోవిడ్‌–19 వ్యాప్తని అడ్డుకునేందుకు 12 లక్షల మంది ఆరోగ్యకార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ చేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెపుతున్నాయి. మన దేశ ప్రజలకు వి్రస్తుతంగా టీకా పంపిణీ చేయడమే కాదు. నేపాల్, బాంగ్లాదేశ్, బ్రెజిల్, మొరాకోలతో సహా అనేక ఇతర దేశాలకు …

వ్యాక్సిన్‌ రేస్‌లో టాప్‌టెన్‌లో‌ భారత్‌ Read More »

కరోనావైరస్ వ్యాక్సిన్ భారత్ లో ప్రారంభం

కరోనావైరస్‌కు కళ్లెం వేయడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా తొలి దశ టీకాల కార్యక్రమాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ( 16-01-2021) వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ కేంద్రాలన్నింటినీ వర్చువల్‌గా అనుసంధానించారు. తొలి రోజు శనివారం ఒక్కో కేంద్రంలో వంద మందికిపైగా టీకాలు తీసుకోనున్నారు. ఈ వ్యాక్సినేషన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారు. ‘దేశమంతా ఎదురుచూసిన రోజు ఇది’ వ్యాక్సినేషన్ …

కరోనావైరస్ వ్యాక్సిన్ భారత్ లో ప్రారంభం Read More »

వ్యాక్సిన్‌ వచ్చేసింది : కో-విన్‌ యాప్ రిజిస్ట్రేషన్‌ ఎలా?

కరోనా మహమ్మారి  అంతానికి దేశంలో తొలి స‍్వదేశీ వ్యాక్సిన్‌తోపాటు, మరో వ్యాక్సిన్‌కు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ లభించిన తరుణంలో మొత్తం టీకా ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, రియల్ టైమ్ కోవిడ్ వ్యాక్సిన్ డెలివరీని పర్యవేక్షించడానికి భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక యాప్‌ను అభివృద్ధి చేసింది.  గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ‘కొ-విన్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ప్రజలకు ఈ నమోదు ప్రక్రియ ప్రస్తుతానికి అందుబాటులోకి లేదు. ఆరోగ్య అధికారులు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు మాత్రమే నమోదుకు అనుమతి. …

వ్యాక్సిన్‌ వచ్చేసింది : కో-విన్‌ యాప్ రిజిస్ట్రేషన్‌ ఎలా? Read More »

కరోనా ముప్పును పసిగట్టేందుకు పల్స్‌ ఆక్సిమీటర్

కరోనా ముప్పును ముందుగానే పసిగట్టేందుకు పల్స్‌ ఆక్సిమీటర్‌ కీలకంగా మారింది. ఆస్పత్రుల్లో మాత్రమే కనిపించే పల్స్‌ ఆక్సిమీటర్లు.. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో వెలుగు చూస్తున్నాయి. కరోనా లక్షణాల్లో తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, ఊపిరి సరిగా అందకపోవడం ముఖ్యమైనవి. ఇలాంటప్పుడు వైరస్‌ను పసిగట్టాలంటే చేతిలో పల్స్‌ ఆక్సిమీటర్‌ ఉండాలి. కరోనా వైరస్‌ సోకి హోంక్వారంటైన్‌లో ఉంటున్నవారు ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవడానికి పల్స్‌ ఆక్సిమీటర్‌ అత్యవసరమైందని వైద్యులు వెల్లడిస్తున్నారు. కరోనా ముప్పును ముందుగానే గుర్తించేందుకు ఉపయోగపడే పల్స్‌ ఆక్సిమీటర్‌కు …

కరోనా ముప్పును పసిగట్టేందుకు పల్స్‌ ఆక్సిమీటర్ Read More »

హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

అమిత్ షాకేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం (ఆగస్టు 2) ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా లక్షణాలుగా అనుమానించి పరీక్షలు నిర్వహించుకోవడంతో తనకు పాజిటివ్‌గా తేలిందని ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు తెలిపారు. తనను కలిసిన వారందరినీ అలర్ట్ చేశారు. ‘కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నాను. ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో …

హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ Read More »

కరోనా తల నుండి కాలివేళ్ల వరకు

కరోనా అనేది గొంతునూ, ఊపిరితిత్తులనూ ప్రభావితం చేస్తుందని అందరికీ తెలుసు. కొందరిలో గుండెను మాత్రమే ప్రభావితం చేస్తుందన్న విషయం కొందరికే తెలుసు. కానీ… నిజానికి కరోనా వైరస్‌ తల భాగం మొదలుకుని కాళ్ల వరకు అనేక అవయవాలపై తన ప్రభావం చూపుతుంది. అలాగే తలవెంట్రుకల నుంచి కాలివేళ్ల  వరకు అనేక అంశాలు సైతం అది సోకే తీరుతెన్నుల్లో వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. అయితే ఇవన్నీ తెలుసుకోవడం భయపడేందుకు కాదు. తెలుసుకొని ఆందోళనపడాల్సిన అవసరమూ లేదు. దేహం పైభాగం  మొదలుకొని …

కరోనా తల నుండి కాలివేళ్ల వరకు Read More »

Available for Amazon Prime