తులసి చెట్టు, వనమూలికలు,నదిలో ప్రవహించే నీరు,ఇదికాక సముద్రజలము,భూమిపై వున్న ప్రతి మొక్కలు, చెట్లు, ఇవన్నిటికి, భూమిపై రాత్రి సమయము ప్రాణశక్తి (విశ్వశక్తి నుంచి)వెలువడుతుంది. ఈ శక్తి ప్రపంచములో వున్న, సకల జీవరాసులకు, కూడా ప్రసరణ చేస్తుంది,ఈ శక్తి పగలు సూర్య కాంతి వలన,ఈ శక్తి శాతము తగ్గుతుంది. ఉదయము చెట్ల ఆకులు పూలు వికసించి ఉంటుంది, సూర్య అస్తమము నకు, ఆకులు పూలు వాడిపోయి ఉంటుంది,ఇదే విధముగా మనిషి ఉదయము నుండి సాయంకాలము రాత్రి కి, అలసటకు గురిఅవుతారు. నిధరించి ఉదయము లేచినప్పుడు ,తాజాతనము,మనసు ప్రశాంతం గా ఉంటుంది, దీనిలో తులసి దళము, నది భూగర్భ జలాలు, ఆవు పాలు, కొన్ని మూలికలు, వీటి లో ప్రాణశక్తి పుష్కలంగా నిండి ఉంటుంది. అందుకే మహావిష్ణు దేవాలయము లో, తీర్థము తులసి దళము తో, కలిపి ఇస్తూ వుంటారు, అందుకు ఆవుపాలు, జలము, తులసిదళము, వీటిని చనిపోడానికి ముందు ఇచ్చేటప్పుడు, ప్రాణము తిరిగి వస్తుందని నమ్మకము గా భావిస్తారు.
చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మనిషి నోట్లో తులసి నీరు ఎందుకు పోస్తారు
Google ad
Google ad
Google ad
Google ad
Google ad