ప్రవేశ పరీక్షలు
ఇంజినీరింగ్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారిలో ఎక్కువ శాతం మక్కువ చూపేది ఇంజినీరింగ్ పైనే. అందుకే ఏటా ఇంజినీరింగ్కు రహదారి అయిన ఎంసెట్కు లక్షల్లో పోటీ పడుతుంటారు. సీట్లు పెరుగుతున్నా పోటీ మాత్రం తగ్గడంలేదు. ఉన్నతమైన భవిష్యత్తుకు స్థిరమైన బాటను వేస్తున్న ఇంజినీరింగ్ అంటే తల్లిదండ్రుల్లోనూ ఆసక్తి ఎక్కువే. ఇంజినీరింగ్ చేయడానికి జాతీయ, రాష్ట్రస్థాయుల్లో అనేక అవకాశాలు ఉన్నాయి.పొరుగు రాష్ట్రాల్లో చదవాలంటే…తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఆయా …
You must be logged in to post a comment.