Google ad
కావలిసిన పదార్ధాలు:
రొయ్యలు : ఒక కిలో
కారం : 200 గ్రాములు
వెల్లుల్లి : 100 గ్రాములు
ఉప్పు : 6 టీ స్పూన్లు
జీలకర్ర : 75 గ్రాములు
మసాలా పొడి : 4 టీస్పూన్లు (లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు)
నూనె : 350 గ్రాములు
కరివేపాకు : తగినంత
తయారు చేసే విధానం :
రొయ్యలు ఒలిచి శుభ్రం చేసుకుని, పప్పును అయిదు నిమిషాలపాటు ఉడకబెట్టాలి. తర్వాత తగినంత నూనె పోసి, ఉడికిన రొయ్యలను దోరగా వేయించాలి. మసాలాలు, నిమ్మరసం ఉప్పు ఒక గిన్నెలో కలిపి, వేయించిన రొయ్యలను వాటిలో వేసి కలియబెట్టాలి. సరిపడా మసాలా దినుసులు వేసి పచ్చినూనె వేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
Google ad
Raju's Resource Hub