కందుకూరి వీరేశలింగం పంతులు – సంస్కరణ శీలి ..సంస్కారధీశాలి
ఆయనో సాహితీ శిఖరం.. సంస్కరణలకు ప్రతిరూపం.. అఖండ గోదావరి తీరాన ఊపిరిపోసుకుని.. తెలుగు జాతి జాగృతికి ఊపిరిలూదిన చైతన్యఝరి.. కొత్త వెలుగులకు తెరదీసి.. సమాజాన్ని నిద్రలేపి.. మెలకువ దారుల్లో నడిపించిన నవయుగ వైతాళికుడు.. మూఢ నమ్మకాలు.. సాంఘిక దురాచారాలపై అలుపెరగక పోరాడిన యోధుడు.. తెలుగునాట సామాజిక, సాహిత్య రంగాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన బహుముఖ సాహితీ పండితుడు.. మగువల అభ్యున్నతికి శ్రమించిన స్త్రీ జనోద్ధారకుడు.. యావదాస్తిని సమాజ అభ్యున్నతికి ధారపోసిన త్యాగధనుడు.. శతాబ్దాల ముందుచూపున్న దార్శనికుడు.. ఆయనే మన… కందుకూరి వీరేశలింగం పంతులు. స్ఫూర్తి ప్రదాత సమాజ హితానికి.. కందుకూరి తన ఆస్తులన్నీ ధారపోశారు. మరణానికి 11 ఏళ్ల ముందే ఆస్తులన్నీ హితకారిణి సమాజానికి ఇచ్చేశారు. రాజమహేంద్రవరంలో వంకాయల వారి వీధిలో రెండంతస్తుల కందుకూరి స్వగృహం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. చల్లపల్లి వెంకయ్య వద్ద…
Read More
You must be logged in to post a comment.