Category: JOBS_RECRUITMENT NOTIFICATIONS
IBPS RRB Notification 2020 విడుదల.. 9 వేలకు పైగా ఉద్యోగాలు

ఐబీపీఎస్ ఆర్ఆర్బీ (రీజనల్ రూరల్ బ్యాంక్స్) 2020 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా దాదాపు 9698 పీవో, క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. జులై 1, 2020 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 21, 2020 దరఖాస్తుకు చివరితేదీ. ఆసక్తి గల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలు https://ibps.in/ వెబ్సైట్లో చూడొచ్చు.
రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు నోటిఫికేషన్లో వివరంగా ఇచ్చారు.
విభాగాల వారీ ఖాళీలు: 9698
- ఆఫీస్ అసిస్టెంట్ – 4682
- ఆఫీసర్ స్కేల్ I – 3800
- ఆఫీసర్ స్కేల్ II (General Banking Officer) – 838
- ఆఫీసర్ స్కేల్ II (Agricultural Officer) – 100
- ఆఫీసర్ స్కేల్ II (IT) – 59
- ఆఫీసర్ స్కేల్ II (Law) – 26
- ఆఫీసర్ స్కేల్ II (CA) – 26
- ఆఫీసర్ స్కేల్ II (Marketing Officer) – 8
- ఆఫీసర్ స్కేల్II (Treasury Manager) – 3
- ఆఫీసర్ స్కేల్ III – 156
ముఖ్యతేదీలు:
- దరఖాస్తులు ప్రారంభం: జులై 1, 2020
- దరఖాస్తుకు చివరితేదీ: జులై 21, 2020
- ఆన్లైన్ ఎగ్జామ్స్ (ప్రిలిమినరీ): సెప్టెంబర్/అక్టోబర్ 2020
- ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు: అక్టోబర్, 2020
- మెయిన్స్ పరీక్షలు: అక్టోబర్/నవంబర్, 2020
Recruitment : Notification for the post of Principal of Government Engineering College, Yanam
Application for the post of Principal of PEC, PKIET and GEC, Yanam – ![]() Notification – ![]() Recruitment Rules – ![]() |
KIOCL Recruitment 2020: కేఐఓసీఎల్లో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్ అర్హత
కేఐఓసీఎల్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 25 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

బెంగళూరులోని భారత ప్రభుత్వానికి చెందిన కేఐఓసీఎల్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 25 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులకు మే 31, 2020 నాటికి 27 ఏళ్లు మించకూడదు. జులై 6, 2020 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 31, 2020 దరఖాస్తుకు చివరితేదీ. పూర్తి వివరాలు https://www.kioclltd.in/ లో తెలుసుకోవచ్చు.
విభాగాల వారీ ఖాళీలు:
- మెకానికల్/ మెటలర్జికల్-11
- ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్-06
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/ కంప్యూటర్ సైన్స్-06
- మైనింగ్-02
ఉద్యోగ వివరాలు
ఉద్యోగం పేరు | గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ |
వివరణ | బెంగళూరులోని భారత ప్రభుత్వానికి చెందిన కేఐఓసీఎల్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 25 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. |
ప్రకటన తేదీ | 2020-07-06 |
ఆఖరి తేదీ | 2020-07-31 |
ఉద్యోగ రకం | టెంపరరీ |
ఉద్యోగ రంగం | KIOCL |
వేతనం | INR 40000/నెలకి |
నైపుణ్యాలు మరియు విద్యార్హత
నైపుణ్యాలు | సంస్థకు అనుగుణంగా మారుతుంటాయి |
అర్హతలు | అర్హత: 2018-19 విద్యా సంవత్సరంలో సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు.. 2019-20లో గేట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. |
కావాల్సిన అనుభవం | పేర్కొనలేదు |
నియామకాలు జరిపే సంస్థ
సంస్థ పేరు | కేఐఓసీఎల్ లిమిటెడ్ |
సంస్థ వెబ్సైట్ | https://www.kioclltd.in/ |
సంస్థ లోగో | ![]() |
కార్య స్థలం
వీధి చిరునామా | Regd.Office: II Block, Koramangala |
స్థలం | Koramangala |
ప్రాంతం | Bengaluru- |
పోస్టల్ కోడ్ | 560034 |
దేశం | భారతదేశం |
Apprentices at Power Gridd
Staff Selection Commission Change of Exam dates From August 2020
DRDO RECRUITMENT
ఇంజనీరింగ్ విద్యార్థులకు జాబ్స్..డీఆర్డీఓలో 185 ఉద్యోగాలు..!
డీఆర్డీవో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 185 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో బీటెక్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారికి ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి
