స్వాతంత్ర సమరయోధులు

Netaji Subhas Chandra Bose (సుభాష్ చంద్రబోస్) PARAKRAMAM DIWAS (23 JANUARY)

“Give me your blood, and I shall give you freedom”—the quote by Netaji Subhas Chandra Bose inspired thousands of Indian youths to join the struggle for independence from the British colonial rule. A pivotal figure in India’s freedom movement, Netaji is considered by many as one of the greatest leaders ever born. To commemorate his …

Netaji Subhas Chandra Bose (సుభాష్ చంద్రబోస్) PARAKRAMAM DIWAS (23 JANUARY) Read More »

విప్లవవీరులు – భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్

లాలా లజపత్ రాయ్ ని కొట్టినందుకు ప్రతీకారంగా లాహోర్ ఎస్పీపై కాల్పులు జరిపారు భగత్ సింగ్, ఆయన సహచరులు. ఎస్పీ బదులు అదనపు ఎస్పీ శాండర్స్ మరణించారు. ఆ సమయానికి తప్పించుకున్న భగత్ సింగ్ బృందం తర్వాత కొద్దికాలానికి దిల్లీ అసెంబ్లీలో భయపెట్టడానికి తక్కువ తీవ్రత గల బాంబు విసిరి దొరికిపోయింది. శాండర్స్ కేసును తిరగదోడిన ఆంగ్లేయ సర్కారు విచారించి… మరణశిక్ష విధించింది. తమను మామూలు నేరస్థులకు చేసినట్లుగా తాడుకు కట్టి ఉరితీయ వద్దని, రాజకీయ ఖైదీలం …

విప్లవవీరులు – భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ Read More »

లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్

నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం.. ఎందరో మహోన్నత వ్యక్తుల త్యాగాల ఫలితం. స్వాతంత్ర పోరాటంలో సమిధలుగా మారి.. ప్రస్తుత సమాజానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. అటువంటి వారిలో బాలగంగాధర్‌ తిలక్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌.. ఒకరు ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అంటే, ఇంకొకరు స్వరాజ్య సాధన కోసం జీవితాన్నే త్యాగం చేశారు. తిలక్‌ తన మాటలతో యువతలో స్ఫూర్తిని రగిలించి, స్వరాజ్య సాధన దిశగా సాధారణ ప్రజలను సైతం ముందుకు నడిపించారు. స్వరాజ్యం నా జన్మహక్కు అని …

లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్ Read More »

సరోజినీ నాయుడు

సరోజినీ నాయుడు భారత కోకిలగా ప్రసిద్ధి చెందారు. (నైటింగేల్ ఆఫ్ ఇండియా ) సరోజినీ నాయుడు స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి కూడా. ఈమె క్రీ.శ. 1879 వ సంవత్సరం ఫిబ్రవరి 13 వ తేదీన హైదరాబాద్లో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి డా.అఘోరనాథ్ చటోపాద్యాయా, తల్లి శ్రీమతి వరద సుందరి. అఘోరనాథ్ చటోపాథ్యాయగారు హైదరాబాదు కాలేజికి, (నేటి నిజాం కాలేజీ) మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచీ …

సరోజినీ నాయుడు Read More »

పింగళి వెంకయ్య

పింగళి వెంకయ్య స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాకరూపకర్త.పింగళి వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో జన్మించాడు. తల్లిదండ్రులు హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్థి. ప్రాథమిక విద్య చల్లపల్లిలోను, మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలోనూ అభ్యసించాడు. ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబోవెళ్లాడు. 19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా …

పింగళి వెంకయ్య Read More »

దుర్గాబాయి దేశ్ ముఖ్

దుర్గాభాయి దేశ్ ముఖ్ ఒక పేరుపొందిన స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు ఒక సామాజిక కార్యకర్త. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జూలై 15, 1909 న కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించేవారు. బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌లో), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది.న్యాయశాస్త్రం చదివి మద్రాసులో …

దుర్గాబాయి దేశ్ ముఖ్ Read More »

ఝాన్సీ లక్ష్మీబాయి

ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయిలు. వీరిది మహారాష్ట్రలోని సతరా. ఈమె జన్మించిన సంవత్సరం గురించి కూడా భిన్నాభిప్రాయాలున్నవి.. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక దోరణి మెండుగా కలది. రాణి అసలు పేరు మణికర్ణిక. ముద్దు పేరు మను. …

ఝాన్సీ లక్ష్మీబాయి Read More »

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి – విప్లవవీరుడు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి – విప్లవవీరుడు. 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పది సంవత్సరాల ముందే, బ్రిటిషు వారిని ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారావు. అల్లూరి సీతారామరాజుకు ముందే చెంచులను, బోయలను కూడాకట్టుకొని బ్రీటీష్ వారి ఖజానాను కొల్లగొట్టిన విప్లవవీరుడు. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరి లో ఆయన మరణంతో ముగిసింది. నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామములో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద …

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి – విప్లవవీరుడు Read More »

మహాత్మా గాంధి – యుగపురుషుడు –జాతిపిత

          1869 సంవత్సరము అక్టోబరు రెండవ తారీకున పోరుబందరులో పుత్లీబాయ్ కరమచంద్ గాంధీలకు మోహన్ దాస్ కరమ్‌చంద్ అనబడే మహాత్మా గాంధి ఒక శుభ ముహూరాన భారతీయుల బ్రతుకులలో గరళమును మధించి, విరిచి తేనె నందివ్వ, కన్నవారి కీర్తి నిలుపుటకు ఉదయించెను. పోరుబందరులో పుట్టిన ఆ యుగపురుషుడి జీవితం భారతదేశ ప్రజల హితం కోసమే నిరంతరం అంకితం. గాంధీ ఒక విజ్ఞాన గని. వివేకవంతుడు. ఒక గొప్ప ప్రవక్త. ఒక బుద్ధుడు, …

మహాత్మా గాంధి – యుగపురుషుడు –జాతిపిత Read More »