నాయకులు

Netaji Subhas Chandra Bose (సుభాష్ చంద్రబోస్) PARAKRAMAM DIWAS (23 JANUARY)

“Give me your blood, and I shall give you freedom”—the quote by Netaji Subhas Chandra Bose inspired thousands of Indian youths to join the struggle for independence from the British colonial rule. A pivotal figure in India’s freedom movement, Netaji is considered by many as one of the greatest leaders ever born. To commemorate his …

Netaji Subhas Chandra Bose (సుభాష్ చంద్రబోస్) PARAKRAMAM DIWAS (23 JANUARY) Read More »

Rishi Sunak – Britain’s First Prime Minister of Colour (Indian Origin)  

Elected for the first time to parliament in 2015, Rishi Sunak is set to become  Britain’s youngest prime minister in more than 200 years on Monday, tasked with steering the country through an economic crisis and mounting anger among some voters. It is a remarkable return for Sunak who lost a leadership bid to Liz Truss …

Rishi Sunak – Britain’s First Prime Minister of Colour (Indian Origin)   Read More »

Yogi Adityanath: కాషాయధారి విలక్షణ రాజకీయవాది

విమర్శలకు వెరవరు…ప్రశంసలకు పరవశులైపోరు….కఠిన నిర్ణయాలకు వెనుకాడరు…కష్టనష్టాలకు బెదరరు…లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత శషబిషలకు చోటివ్వరు….ఈ విశిష్ట లక్షణాలే ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో ఆయనకు ఓ ప్రత్యేక స్థానాన్ని, మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించే అవకాశాన్ని కల్పించాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యోగి ఆదిత్యనాథ్…..విద్యార్థి దశ నుంచే చురుకుదనాన్ని, కరకుదనాన్ని ప్రదర్శించారు. తాను విశ్వసించిన వాటి కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలోనే రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గత 37 …

Yogi Adityanath: కాషాయధారి విలక్షణ రాజకీయవాది Read More »

చంద్రశేఖర్ ఆజాద్

సాంప్రదాయ కుటుంబం లో పుట్టి …. గాంధీ బాట లో అడుగు పుట్టి ……… అసంతృప్తి తో తుపాకీ పుట్టి ….. భగత్ సింగ్ తో కలసి భారత్ లో విప్లవ పోరాటానికి ఊపునిచ్చిన అరుదైన వీరుడు చంద్ర శేఖర్ సీతారాం తివారీ. తన పేరుకే స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొని…. తుపాకీకే తాళికట్టి ……. ఆంగ్లేయులకు చిక్కబోననే ప్రతిజ్ఞ నిలబెట్టుకున్న అమరుడు చంద్రశేఖర్! 15 ఏళ్ళ కుర్రాడు.. ధైర్యంగా సమాధానం చెబుతుంటే న్యాయమూర్తికి ఎక్కడలేని కోపం వచ్చింది. 23 …

చంద్రశేఖర్ ఆజాద్ Read More »

గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్

పుదుచ్చేరి రాష్ట్రంలోని యానాం పట్టణంలో రాజకీయ కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం కొంత కాలం యానాం లో సాగింది. అనంతరం , కాకినాడ లో డిగ్రీ వరకు పూర్తి చేసి, హైదరాబాద్ లోని కార్ల్టన్ బిజినెస్ స్కూల్ లో బిజినెస్ మనేజ్మెంట్ నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్(పి.జి.డి.బి.యం) ను పూర్తి చేశారు. అశోక్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్త గా పలు వ్యాపారాలు నిర్వహించారు. అశోక్ కుటుంబం తొలి నుంచి యానాం ప్రాంత రాజకీయాల్లో కీలకంగా ఉండేది , అశోక్ తండ్రి …

గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ Read More »

పినరాయి విజయన్

పినరాయి విజయన్ (1945) పినరాయి విజయన్ గారు పూర్వపు మద్రాస్ రాష్ట్రంలో ఉన్న మలాబర్ జిల్లా ( ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉన్న కన్నూర్ జిల్లా ) లోని పినరాయి అనే చిన్న కుగ్రామంలో నిరుపేద వస్త్ర కార్మికుల కుటుంబంలో జన్మించారు. థాలసీరి పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. విజయన్ తల్లిదండ్రులు తొలి నుంచి కమ్యూనిస్టు పార్టీల సానుభూతి పరులు , మలాబర్ చేనేత కార్మికుల సంఘం లో …

పినరాయి విజయన్ Read More »

మల్లాడి కృష్ణా రావు

మల్లాడి కృష్ణారావు (1964) మల్లాడి కృష్ణారావు గారు పుదుచ్చేరి రాష్ట్రంలో ఉన్న యానాం జిల్లా దరియాల తిప్ప గ్రామంలో నిరు పేద మత్స్యకారుల కుటుంబంలో జన్మించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కృష్ణారావు గారు కుటుంబసభ్యులతో భేదాభిప్రాయాలు కారణంగా స్వగ్రామం నుంచి యానాంలో స్థిరపడి అక్కడే వ్యాపార రంగంలో ప్రవేశించి మంచి లాభాలు ఆర్జించారు. వ్యాపారవేత్త గా విజయవంతమైన తరువాత సామాజిక సేవలోకి ప్రవేశించి అనేక మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్య కు ఆర్థిక సహాయం, అనాథాశ్రమాలు, …

మల్లాడి కృష్ణా రావు Read More »

నితీశ్ కుమార్

నితీశ్ కుమార్(1951) నితీశ్ కుమార్ గురించి మన తెలుసుకొనే ముందు వారి కుటుంబ నేపథ్యంలోకి వెళితే బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో ఉన్నా హర్నట్ తాలూకాలోని కళ్యాణ్ భిగా వారి స్వగ్రామం, నితీశ్ తాతగారు కిశోరి శరణ్ సింగ్ గ్రామంలో పేరొందిన రైతు మాత్రమే కాకుండా ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు కూడా ,గ్రామంలో అనేక సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా కూడా పేరుపొందరు. నితీశ్ కుమార్ గారి తండ్రి కవిరాజ్ గారు కూడా వారి తండ్రి నుండి ఆయుర్వేద …

నితీశ్ కుమార్ Read More »

ములాయం సింగ్ యాదవ్

ములాయం సింగ్ యాదవ్(1939) ములాయం సింగ్ యాదవ్ సఫాయి గ్రామంలో పేద రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆటలు మీద ఆసక్తి చూపారు, ముఖ్యంగా శరీరాన్ని దృడంగా ఉంచే వ్యాయామాలు చేసేవారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ప్రతి కుస్తీ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచేవారు. రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ లలో, వ్యాయామ విద్యలో డిప్లొమా పూర్తి చేసి కొంతకాలం స్వగ్రామంలో వ్యాయామ ఉపాధ్యాయులుగా, కుస్తీ పోటీల శిక్షకులుగా , రైతుగా పనిచేశారు. సోషలిస్టు దిగ్గజం …

ములాయం సింగ్ యాదవ్ Read More »

శశి థరూర్

శశి థరూర్(1956) శశి థరూర్ గారు లండన్ లో జన్మించారు, ఆయన తండ్రి భారత విదేశాంగ శాఖ లో ఉన్నతాధికారి, అలాగే థరూర్ కుటుంబ నేపథ్యం చాలా బలమైనది, సంపన్న మైనది. దేశంలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో, విదేశాల్లో ఉన్న ఉన్నతమైన విద్య సంస్థల్లో తన విద్యను పూర్తి చేసి ఐక్యరాజ్య సమితి లో 1978 నుంచి 2009 వరకు వివిధ స్థాయిల్లో పనిచేశారు. 2006లో ఐక్యరాజ్య సమితి కార్యదర్శిగా పోటీ పడి స్వల్ప ఓట్ల తేడాతో …

శశి థరూర్ Read More »

లాలూ ప్రసాద్ యాదవ్

లాలూ ప్రసాద్ యాదవ్ (1948) లాలూ ప్రసాద్ బీహార్ రాష్ట్రంలో ప్రస్తుత గోపాల్ గంజ్ జిల్లాలో ఫుల్వారియా గ్రామంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు. గోపాల్ గంజ్, శరన్, పాట్నా ప్రాంతాల్లో ఎస్.ఎల్.సి, పియూసీ , డిగ్రీ(లా) ,పాట్నా విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్, పిహెచ్ డి పూర్తి చేసి కొంత కాలం పశువైద్య కళాశాలలో బంట్రోతు గా పనిచేశారు. పోస్టుగ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో రబ్రీ దేవి గారితో వివాహం వీరికి 9 మంది సంతానం. …

లాలూ ప్రసాద్ యాదవ్ Read More »

ఎల్.కె.అద్వానీ

లోహ పురుషుడు గా దేశవ్యాప్తంగా పేరుపొందిన అద్వానీ గారి పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. అవిభజిత భారత దేశంలో ఉన్న సింధూ రాష్ట్రంలోని కరాచీ పట్టణంలో జన్మించారు(ప్రస్తుతం పాకిస్థాన్ దేశం). అద్వానీ తండ్రి కిషన్ చంద్ గారు అప్పటి సింధూ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలో ఒకరు. దేశ స్వాతంత్ర్య సమయంలో భారత దేశానికి వలస వచ్చిన సింధీ కుటుంబాల్లో వీరి కుటుంబం ఒకటి. 14 ఏళ్ల వయస్సు లో మిత్రుడి ప్రోద్బలంతో ఆర్ ఎస్ …

ఎల్.కె.అద్వానీ Read More »

అమిత్ షా

అమిత్ షా గారి పూర్తి పేరు అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా. షా మూతత్తా, తాత గార్లు గుజరాత్ లోని మన్స రాజ్యంలో మన్స నగరానికి పరిపాలన అధికారులు, వారి తండ్రి గారు అవిభజిత బొంబాయి రాష్ట్రంలో గుజరాత్ ప్రాంత ప్రముఖ వ్యాపార వేత్త. వీరి కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు, సోషలిస్టు నేత మిను మసాని, గుజరాత్ రాష్ట్ర పీత ఇందులాల్ యాగ్నిక్ , సర్దార్ పటేల్ గారి కుమార్తె మణిబెన్ …

అమిత్ షా Read More »

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి(1960) కిషన్ రెడ్డి గారు 15 జూన్ 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న తిమ్మాపూర్ గ్రామంలో తిమ్మ రెడ్డి, ఆండాళ్ మ్మ దంపతులకు జన్మించారు. వారిది సాధారణ రైతు కుటుంభం. హైదరాబాద్ లోని సెంట్రల్ టూల్ డిజైన్ ఇనిస్టిట్యూట్ నుంచి టూల్ డిజైనింగ్ లో డిప్లొమా అందుకున్నారు. విద్యార్థిగా ఉన్న సమయంలో ఎన్నో రాజకీయ సమస్యలకు పరిష్కారం కోసం యువ చర్చ కార్యక్రమాలు నిర్వహించి తన నాయకత్వ లక్షణాలను వెలికి …

కిషన్ రెడ్డి Read More »

నవీన్ పట్నాయక్

నవీన్ పట్నాయక్ (1946) నవీన్ పట్నాయక్ గారి పూర్తి పేరు నవీన్ చంద్ర బీజయనంద్ పట్నాయక్. తండ్రి స్వాతంత్ర్య సమరయోధులు, ఒరిస్సా మహనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్, తల్లి భారతదేశంలో మొదటి వాణిజ్య మహిళా పైలట్, సామాజిక సేవకురాలు గ్యాన్ పట్నాయక్. దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విద్య సంస్థల్లో విద్యను పూర్తి చేశారు. డూన్ స్కూల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మరియు అనేక మంది ప్రస్తుత రాజకీయ నాయకులు ఆయనకు స్నేహితులు. పట్నాయక్ …

నవీన్ పట్నాయక్ Read More »

మమతా బెనర్జీ

మమతా బెనర్జీ(1955) మమతా బెనర్జీ గారు బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా లో జన్మించారు. 17 ఏళ్ళు వయస్సు లో తండ్రి అకాల మరణంతో కుటుంబ భాద్యతలు స్వీకరించారు. ఒకవైపు చదువుకుంటూనే కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారు. చరిత్రలో డిగ్రీ, ఇస్లాం లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్కూల్ టీచర్ గా పనిచేసారు. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూనే విద్యార్థి రాజకీయాల్లో రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1976లో లోక్ నాయక్ జె.పిని …

మమతా బెనర్జీ Read More »

అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ(1952–2019) అరుణ్ జైట్లీ ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రముఖ న్యాయవాది. జైట్లీ డిసెంబర్ 28, 1952లో ఢిల్లీలో ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది మహరాజ్ కిషన్ జైట్లీ, రత్న ప్రభ దంపతులకు జన్మించారు. జైట్లీ విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీలో ఉన్న ప్రముఖ విద్య సంస్థల్లో పూర్తి చేశారు, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ విద్యను పూర్తి చేసి అనంతరం లాయర్ గా పని చేసి అతితక్కువ కాలంలోనే అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా కూడా పనిచేసి అనంతర …

అరుణ్ జైట్లీ Read More »

వసుంధర రాజే సింధియా

వసుంధర రాజే సింధియా(1953) వసుంధర రాజే సింధియా ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియార్ సంస్థాన చివరి పాలకుడు , మహారాజ జీవాజి రావు సింధియా, రాజమాత విజయరాజే దంపతులకు జన్మించారు. దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విద్య సంస్థల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి , రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద సంస్థానాల్లో ఒకటైన ధోల్పూర్ రాజకుటుంబానికి కోడలు అయ్యారు. 1984లో బీజేపీ పార్టీలో చేరి పార్టీలో అనేక కీలకమైన పదవులు అధిరోహించారు ప్రస్తుతం బీజేపీ పార్టీ జాతీయ …

వసుంధర రాజే సింధియా Read More »

రామ్ మాధవ్

రామ్ మాధవ్(1964) రామ్ మాధవ్ గారు ఆగస్టు 22,1964లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం లో సూర్యనారాయణ , జానకీ దేవి దంపతులకు జన్మించారు. అమలాపురం పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా చేసారు, మైసూర్ దూర విశ్వవిద్యాలయం ద్వారా రాజనీతి శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. చిన్నతనంలోనే ఆర్ ఎస్ ఎస్ లో చేరి సంస్థ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1981 నుండి పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించారు. ఆర్ …

రామ్ మాధవ్ Read More »

ముప్పవరపు వెంకయ్యనాయుడు

యం.వెంకయ్య నాయుడు (1949) వెంకయ్య నాయుడు గారు నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, చవటపాలెం గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తండ్రి దేశటానకు వెళ్లడంతో అమ్మమ్మ, తాతయ్య సంరక్షణ లో పెరిగారు. నెల్లూరు లో ఉన్న ప్రముఖ వి.ఆర్.కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. ఆర్.ఎస్.ఎస్ నెల్లూరు జిల్లా ఇంఛార్జిగా ఉన్న సోమేపల్లి సోమయ్య, ముఖ్య శిక్షక్ గా ఉన్న భోగాది దుర్గాప్రసాద్ గార్ల ప్రోత్సాహంతో ఆర్.ఎస్.ఎస్ లో …

ముప్పవరపు వెంకయ్యనాయుడు Read More »

యోగి అదిత్యనాథ్

యోగి అదిత్యనాథ్(1972) యోగి అదిత్యనాథ్ అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బిస్త్. ఉమ్మడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం(ప్రస్తుతం ఉత్తరాఖండ్) లోని పౌరి గర్వాల్ జిల్లా పంచుర్ గ్రామంలో జన్మించారు. గర్వాల్ విశ్వవిద్యాలయం నుంచి బియస్సీ గణితంలో పూర్తి చేసి పోస్టుగ్రాడ్యుయేషన్ లో చేరి మధ్యలో నే ఆపేశారు. 1990లో రామాజన్మభూమి ఉద్యమం లో పాల్గొన్నారు, ఉద్యమ నిర్వహించిన గోరఖ్ పూర్ ఆలయ పీఠాధిపతి మహంత్ అవైద్యనాథ్ గారి పరిచయం అయినను సాధువు గా మారడానికి ఉపకరించింది, 1993లో …

యోగి అదిత్యనాథ్ Read More »

బాల్ థాకరే

బాల్ థాకరే(1926–2012) బాల్ థాకరే గారి పూర్తి పేరు బాలసాహెబ్ కేశవ్ థాకరే. థాకరే తండ్రి గారు కేశవ్ సీతారాం థాకరే గారు మరాఠీ భాషలో ప్రముఖ రచయిత, పాత్రికేయులు, సంఘ సేవకుడు మరియు సంయుక్త మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఉద్యమం చేసిన నాయకుల్లో ముఖ్యులు. థాకరే గారు ప్రారంభ దశలో ఒక ప్రముఖ పత్రికలో కార్టూనిస్ట్ గా 1960 వరకు పనిచేశారు.1960లో సోదరుడుతో కలిసి “మార్మిక్” అనే తొలుత కార్టూన్ పత్రికగా …

బాల్ థాకరే Read More »

జై ప్రకాష్ నారాయణ

జై ప్రకాష్ గారు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు, వీరి తండ్రి గారు రైల్వే లో పనిచేసేవారు. గుంటూరు మెడికల్ కళాశాలలో మెడిసిన్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. చిన్నతనం నుంచే సామాజిక స్పృహ ఎక్కువ, 1975లో విధించిన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి గుంటూరు నగరంలో పోరాటం చేశారు. 1980 సివిల్స్ అల్ ఇండియాలో 4 వ ర్యాంకు సాధించి ఐ. ఏ.యస్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంపికయ్యారు. వివిధ …

జై ప్రకాష్ నారాయణ Read More »

కమలా హారిస్: అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలు

అమెరికాలోని నల్లజాతి రాజకీయ నేతల్లో కమలా ప్రముఖురాలు. అయితే, ఆమెకు భారత్ మూలాలు కూడా ఉన్నాయి. వాటి పట్ల కూడా ఆమె గర్వం వ్యక్తం చేస్తుంటారు. కమలా తల్లి తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి జమైకాలో పుట్టారు. కమల ఆత్మకథ ‘ద ట్రూత్స్ వి హోల్డ్’ పుస్తకం 2018లో విడుదలైంది. ‘నా పేరును కమలా అని పిలవాలి. పంక్చుయేషన్ కోసం ఉపయోగించే కామా ( , ) పలికినట్లు పలకాలి’’ అని అందులో కమలా రాశారు. ‘‘కమల …

కమలా హారిస్: అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలు Read More »

జో బైడెన్

2020 నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు, అధిక మొత్తంలో ఎలక్టొరల్ కాలేజ్ సీట్లు సంపాదించిన జో బైడెన్ (Joe Biden) అమెరికా సంయుక్త రాష్ట్రాలకి 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన పదవీకాలం 2021 జనవరి 20న మొదలై నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది. జో బైడెన్ పూర్తి పేరు జోసఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ (Joseph Robinette Biden, Jr). ఈయన 1942 నవంబర్ 20 తేదీ పెన్సిల్వేనియా రాష్ట్రంలో జన్మించాడు. తండ్రి పేరు జోసఫ్ బైడెన్ సీనియర్ …

జో బైడెన్ Read More »

టంగుటూరి ప్రకాశం పంతులు

టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రినిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి.టంగుటూరి ప్రకాశం పంతులు 1940, 50లలో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు.టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు.ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడుప్రకాశంగారి పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని …

టంగుటూరి ప్రకాశం పంతులు Read More »

పొట్టి శ్రీరాములు

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్షతో, ప్రాణాలర్పించి, అమరజీవి, మహావ్యక్తి పొట్టి శ్రీరాములు .పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌనులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత “గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే”లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. …

పొట్టి శ్రీరాములు Read More »

Available for Amazon Prime