అయోధ్య
అయోధ్య సరయు నది ఒడ్డున ఉన్న హిందువుల ప్రఖ్యాత పుణ్య క్షేత్రం. విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారం అయిన శ్రీ రాముడి జన్మస్థలం కూడా. రామాయణం ప్రకారం శ్రీ రాముడు జన్మించిన అయోధ్య రఘు వంశీకుల యొక్క రాజధాని. హిందూమతంతో పాటు అయోధ్యలో బౌద్ధమతం, జైనమతం మరియు ఇస్లాం మతం జాడలు కూడా కనిపిస్తాయి. జైన్ తీర్థంకరు లలో అయిదుగురు ఇక్కడే జన్మించారని నమ్ముతారు. మొదటి తీర్థంకరుడు అయిన రిషబ్ దేవ్ కూడా ఇక్కడే జన్మించారని అంటారు. అయోధ్య అనగానే శ్రీరాముడు గుర్తుకు వస్తాడు. కానీ భారతీయుల దురదృష్టం కొద్దీ 1527లో శ్రీ రాముడి జన్మ స్థలంగా పరిగణించబడిన ప్రాంతంలో మొఘల్ చక్రవర్తి బాబ్రీ మసీదును నిర్మించాడు. 1992లో ఈ మసీదు కొందరి చేత కూలగొట్టబడింది. ఆ తరువాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. శ్రీ రాముడి…
Read More
You must be logged in to post a comment.