Pratistanapuram.. ప్రతిష్టాన పురం…చంద్రవంశపు రాజైన పురూరవుని రాజధాని. ఇతని తండ్రి బుధుడు, తల్లి ఇళ. అలహాబాద్, ఝూన్సీలహాబాద్, ఝూన్సీ Gokulam వ్రేపల్లె : (గోకులం) మధురకు దగ్గరలో కలదు. గోకుల్ అనే పేరుతో పిలువబడుచున్నది. శ్రీకృష్ణుని పెంపుడు తల్లిదండ్రులు యశోదా నందులకు చెందిన ప్రాంతం. శ్రీకృష్ణుని బాల్యమంతా వ్రేపల్లెలోనే గడిచింది. శ్రీకృష్ణుడు పూతన, శకటాసురుడు, ధేనుకాసురుడు మొదలగు రాక్షసులను సంహరించిన ప్రాంతం. Madhuvanam/Madhupuram…మధుపురం/మధువనం శ్రీకృష్ణుని మేనమామ, ఊగ్రసేనుని కుమారుడు కంసుని రాజ్యం మధుర. దీని రాజధాని మధుపురం. (మధుర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉన్నది).శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను ఇక్కడే కారాగారంలో బంధిస్తాడు. శ్రీకృష్ణుడు 14 సంవత్సరాల బాలుడుగా ఉన్నపుడే మహాబలవంతుడైన కంసుని అతని రాజ్యంలోనే వధించి తన తల్లిదండ్రులను విడిపిస్తాడు. Hastinapuram… హస్తినాపురం … ధృతరాష్ట్ర, గాంధారీ పుత్రులైన కౌరవుల రాజధాని హస్తినాపురం. ఉత్తరప్రదేశ్ లోని హస్తినాపూర్ Indraprastam….. ఇంద్రప్రస్తం…. పాండవులకు…
Read More
You must be logged in to post a comment.