ఎంటెక్
ఐఐటీల్లో ఎంటెక్ సీటు కావాలంటే సీఓఏపీలో నమోదు కావాల్సిందే! గేట్లో మంచి పర్సంటైల్ వచ్చిందా.. ఐఐటీల్లో ఎంటెక్ చేయాలనుకుంటున్నారా.. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు వైపు మనసు లాగుతోందా.. అయితే మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంటెక్ సీటు, లేదా ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లో కొలువు దక్కాలంటే.. కామన్ ఆఫర్ యాక్సప్టెన్స్ పోర్టల్ (సీఓఏపీ)లో నమోదు చేసుకోవాల్సిందే!! కరోనా లాక్డౌన్ కారణంగా తాజాగా సీఓఏపీ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా సీఓఏపీ పోర్టల్లో దరఖాస్తు విధానం, అర్హతలు, ప్రయోజనాలపై ప్రత్యేక కథనం.. ఐఐటీల్లో ఎంటెక్ ప్రవేశాలకు గేట్ స్కోరు ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కో ఐఐటీకి వేర్వేరుగా దరఖాస్తు చేసుకునే క్రమంలో విద్యార్థులు తమ ప్రాథమ్యాల పరంగా రాజీ పడే ఆస్కారం ఉంది. ఈ క్రమంలోనే కామన్ ఆఫర్ యక్సప్టెన్స్…
Read More
You must be logged in to post a comment.