ఏపీలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ఖరారు – 2022
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖారాదైంది. మారిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలను మే 6 నుంచి నిర్వహిస్తున్నందున పదో తరగతి పరీక్షల షెడ్యూల్ లో అధికారులు మార్పులు చేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 2వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇదే సమయంలో ఇంటర్ …
ఏపీలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ఖరారు – 2022 Read More »
You must be logged in to post a comment.