పిల్లల్లో ఇమ్యునిటి పెరగాలా – తినిపించండి సహజ సిద్ధమైన పదార్థాలను
పెరుగు: నిత్యం పెరుగును కచ్చితంగా తినిపించాలి. దీంతో వారి శరీరంలో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పెరుగులో ఉండే కాల్షియం పిల్లల ఎముకలను దఢంగా చేస్తుంది. నిమ్మజాతి పండ్లు: నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి తదితర పండ్లను చిన్నారులకు ఇవ్వడం వల్ల వాటిలో ఉండే విటమిన్ సి పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి శ్వాసకోశ వ్యాధులను రాకుండా చూస్తుంది. నట్స్: రోజూ జీడిపప్పు, బాదం, పిస్తాపప్పు తదితర నట్స్ను తినిపించడం …
పిల్లల్లో ఇమ్యునిటి పెరగాలా – తినిపించండి సహజ సిద్ధమైన పదార్థాలను Read More »
You must be logged in to post a comment.