- జీర్ణశయ ఎంజైములు ఉత్పేరితమై జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.
2.యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, లక్షణాలు ఉంటాయి. సాలీశైలీక్ ఆసిడ్ అనే ఎంజాయ్ వుండటం వలన ముఖం మీద మచ్చలు పోతాయి.
3.ఆస్తమా కి బాగా పనిచేస్తుంది.
4.నోటిలో దుర్వాసన రాకుండా ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది.
5.రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
మొటిమలు వల్ల కలిగే మచ్చలు పోవాలంటే పుదీనా రసం కొంచెం హనీ రెండు కలిపి ముఖానికి నైట్ పూసుకొండి. ఇలా 1 నెల దాకా అప్లై చేసి గోరువెచ్చని నీటితో కడుక్కోండి
పుదీనా వాటర్ కూడా బాగా పనిచేస్తుంది. ఉదయాన్నే ఒక గ్లాసు లొ పుదీనా ఆకులు, హనీ, చెక్క,గోరు వెచ్చటి వాటర్ కలుపుకుని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
You must log in to post a comment.