ఈ చిహ్నాలను టంకశాల గుర్తులు అని అంటారు. ఈ గుర్తు ని బట్టి ఇది ఏ ప్రాంతంలో ముద్రించబడిందన్నది తెలుసుకోవచ్చు.
భారతదేశం టంకశాల:
ఇండియాలో నాలుగు చోట్ల కాయిన్స్ ని ముద్రిస్తారు.
1. బాంబే
ఇష్యూ చేసిన సంవత్సరం కింద మీకు వజ్రం గుర్తు కనిపిస్తే అది బాంబేలో ముద్రించారని అర్థం
2. కోలకతా
ఇష్యూ చేసిన సంవత్సరం కింద మీకు ఏ గుర్తు కనిపించకపోతే అప్పుడు అది కోల్కతలో ముద్రించారు అని అర్థం
3.హైదరాబాద్
ఇష్యూ చేసిన సంవత్సరం కింద మీకు స్టార్ గుర్తు కనిపించినట్లయితే అప్పుడు అది హైదరాబాద్లో ముద్రించారు అని అర్థం
4.నోయిడా
ఇష్యూ చేసిన సంవత్సరం కింద మీకు చుక్క గుర్తు కనిపించినట్లయితే అప్పుడు అది నోయిడాలో ముద్రించారు అని అర్థం
విదేశీ టంకశాల:
భారతీయ నాణేలను విదేశీ మింట్లు ముద్రించిన సందర్భాలు ఉన్నాయి.
గతంలో (80లు, 90లలో) భారతదేశంలో సాధారణ నాణేల కొరత ఉండేది. నాణెం డిమాండ్ నెరవేర్చడానికి, భారతదేశం విదేశీ మింట్ల నుండి భారతీయ నాణేలను సేకరించడానికి ఆశ్రయించింది. 1980 నుండి 2001 సంవత్సరాల్లో నాణేలు విదేశీ మింట్స్ చేత తయారు చేయబడ్డాయి మరియు నాణెం డిమాండ్ నెరవేర్చడానికి భారతదేశానికి దిగుమతి చేయబడ్డాయి.
విదేశీ మింట్స్లో ముద్రించిన నాణేలు ఈ క్రింది గుర్తింపు గుర్తులను కలిగి ఉంటాయి:
ఈ కింద ఉన్న గుర్తులతో మీ దగ్గర ఏదైనా నాణెం ఉండినట్లైతే అది విదేశంలో ముద్రించబడింది అని అర్థం
You must log in to post a comment.