మనిషి చనిపోయిన తరువాత . మనిషి శరీరం ఎందుకు నీటిలో తేలుతుంది?

మనిషి శరీరం చాలా వరకు బోలుగా ఉంటుంది. ఊపిరితుత్తులు, జీర్ణ వ్యవస్థ మొదలైన పెద్ద పెద్ద దేహ భాగాలు బోలుగా ఉంటాయి. కాబట్టి మనిషి దేహం నీటిలో తేలుతుంది. కానీ మనం మిగతా శరీర భాగాలని (కాళ్ళు, చేతులు) సమంగా అమార్చగలిగితేనే. లేకపోతే మునిగిపోతాము. ఆ విధంగా ప్రయత్నం చేసినవారు నీటిపై తేలుతారు.

మన మెదడు మన నియంత్రణ లో ఉంటే నీటిపై తేలటం తేలికైన పనే. మనం మునిగిపోయేది భయం వలన మాత్రమే. చనిపోయాక మెదడు ఎలాగూ పనిచేయదు కాబట్టి భయం, కళ్ళు చేతుల కదలికలు ఉండవు కాబట్టి శవం నీటిలో తేలుతుంది.

%d bloggers like this: